NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఈసీ కొత్త ప్రయత్నం.. ఊరికి వెళ్లకుండానే ఓటు వేసేందుకు 'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'
    తదుపరి వార్తా కథనం
    ఈసీ కొత్త ప్రయత్నం.. ఊరికి వెళ్లకుండానే ఓటు వేసేందుకు 'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'
    'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'కు ఈసీ శ్రీకారం

    ఈసీ కొత్త ప్రయత్నం.. ఊరికి వెళ్లకుండానే ఓటు వేసేందుకు 'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'

    వ్రాసిన వారు Stalin
    Dec 29, 2022
    04:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో పరిస్థితులు అనుకూలించక పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చి ఓటు వేయలేని వారు చాలా మంది ఉంటారు. అలా గ్రామాలకు వచ్చి ఓటవేయలేని వారికోసం ఎన్నికల సంఘం 'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'ను తీసుకురావాలని నిర్ణయించింది.

    'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'కు సంబంధించిన నమూనాను ఇప్పటికే సిద్ధం చేసిన ఈసీ.. ఒకే పోలింగ్ బూత్ ద్వారా దాదాపు 72 నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకునేలా తీర్చిదిద్దింది.

    ఈసీ

    వచ్చే నెల 16న ప్రదర్శన..

    ఈ కొత్త రిమోట్ ఆర‌వీఎం విషన్‌ నమూనాను వచ్చే నెల 16న ప్రదర్శనకు ఉంచనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీన్ని పరిశీలించేందుకు అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ ఆహ్వానం పంపింది.

    అయితే రిమోట్ ఆర‌వీఎం విషన్‌‌పై అన్ని పరీక్షలు పూర్తయ్యాకే.. వినియోగించనున్నట్లు ఈసీ తెలిపింది. అంతేకాకుండా.. రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌పై రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని కూడా ఈసీ కోరింది. రాజకీయ పార్టీల సూచనల మేరకు కూడా మిషన్‌లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది.

    విద్య, ఉద్యోగం, పెళ్లి ఇలా అనేక కారణాలతో చాలా మంది స్వస్థలాలను వదిలివెళ్తున్నారు. దేశంలో దాదాపు 85శాతం మంది ఇలాంటి వారే ఉన్నారని, వారి సౌలభ్యం కోసమే ఈ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు ఈసీ పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    భారతదేశం

    రామానుజన్ నంబర్ 1729 కి ఉన్న విశేషం తెలుసుకోవాల్సిందే సినిమా
    మంచి ఉద్యోగం వదులుకోని.. సన్యాసిగా మారుతున్న యువ శాస్త్రవేత్త భారతదేశం
    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు వ్యాపారం
    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025