NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / cabinet meeting 2025: కేంద్ర కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు.. వ్యవసాయం, రైతుల అంశాలపై చర్చ
    తదుపరి వార్తా కథనం
    cabinet meeting 2025: కేంద్ర కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు.. వ్యవసాయం, రైతుల అంశాలపై చర్చ
    కేంద్ర కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు.. వ్యవసాయం, రైతుల అంశాలపై చర్చ

    cabinet meeting 2025: కేంద్ర కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు.. వ్యవసాయం, రైతుల అంశాలపై చర్చ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 01, 2025
    02:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2025 కొత్త సంవత్సరంలో ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

    పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద అందించే మొత్తాన్ని రూ. 6,000 నుంచి రూ. 10,000 వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది.

    దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పలు ముఖ్యమైన ప్రాజెక్టులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను ఈ సమావేశంలో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.

    నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు ఓ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.

    వివరాలు 

    ఉద్యోగావకాశాలను కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

    అలాగే, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేయబోతోందని చెబుతున్నారు.

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరంలో డీఏ (డియర్‌నెస్ అలవెన్స్)తో పాటు కరువు భత్యం పెంచే యోచనలో ఉంది, దీని వల్ల అదనంగా రూ. 9,000 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుంది.

    గతంలో పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను, అలాగే కొత్త సంవత్సరంలో అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని చెల్లించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

    మొత్తం మీద, ఉద్యోగులతో పాటు వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరల అంశం కూడా ఈ సమావేశంలో ప్రాధాన్యత పొందింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర కేబినెట్

    తాజా

    India Test Squad: టీమిండియా టెస్టు సారథిగా శుభ్‌మన్‌ గిల్‌ ఎంపిక శుభమన్ గిల్
    Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు చంద్రబాబు నాయుడు
    Travel India: వేసవిలో స్విట్జర్లాండ్‌ లాంటి అనుభవం.. భారతదేశపు మినీ హిల్ స్టేషన్లు ఇవే! భారతదేశం
    KTR: పార్టీ అధినేతకు సూచనలు ఇవ్వడం కోసం లేఖలు రాయొచ్చు : కేటీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    కేంద్ర కేబినెట్

    సిలిండర్‌పై సబ్సిడీ రూ.300కి పెంపు.. తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు కేంద్రం ఆమోదం  వంటగ్యాస్ సిలిండర్
    కేంద్రం ఉద్యోగులకు 4శాతం డీఏ.. గోధుమకు రూ.150 మద్దతు ధర పెంపు  అనురాగ్ సింగ్ ఠాకూర్
    కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర కేబినెట్ ఆమోదం.. వ్యభిచారం, స్వలింగ అంశాలపై మాత్రం..  పార్లమెంట్
    Huge funds: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయింపు  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025