LOADING...
Amaravati: అమరావతిలో బ్యాంకులు - బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంఖుస్థాపన 
అమరావతిలో బ్యాంకులు - బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంఖుస్థాపన

Amaravati: అమరావతిలో బ్యాంకులు - బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంఖుస్థాపన 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2025
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతి రాజధానిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ భూమిపూజ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్‌, నారాయణతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. రాజధాని సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ సమీపంలోని సీఆర్డీఏ ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద నిర్మించిన మొదటి బ్లాక్‌లో ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాజధాని రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన

Advertisement