NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్; ఈ ఏడాది నుంచే అమలు
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్; ఈ ఏడాది నుంచే అమలు

    ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్; ఈ ఏడాది నుంచే అమలు

    వ్రాసిన వారు Stalin
    May 11, 2023
    04:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరం నుంచి సింగిల్ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టనుంది.

    మూడేళ్ల డిగ్రీ కోర్సును నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. ఈ కోర్సును ఎంచకున్న వాళ్లు ఒకే సబ్జెక్టులో గ్యాడ్యుయేషన్ పూర్తి చేయవచ్చు.

    సింగిల్ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌ విద్యార్థులు తాము ఎంచుకున్న మేజర్ సబ్జెక్టులో నిష్ణాతులుగా తయారవుతారని ప్రభుత్వం భావిస్తోంది.

    యూజీసీ సూచనల మేరకు 'జాతీయ విద్యా విధానం-2020'కి అనుగుణంగా ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నాలుగేళ్ల ఆనర్స్ యూజీ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. నాలుగేళ్ల ఆనర్స్‌లో ఒకే మేజర్ సబ్జెక్టు, ఒక మైనర్‌ సబ్జెక్టు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

    విద్య

    అన్ని డిగ్రీ కోర్సులను సింగిల్-మేజర్ ప్రోగ్రామ్‌లుగా మార్చాలి: ఏపీ ఉన్నత విద్యామండలి 

    2023-24 నుంచి నాలుగేళ్ల ఆనర్స్ యూజీ ప్రోగ్రామ్‌ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి తెలిపారు.

    ఇది మల్టీడిసిప్లినరీ విధానమని, మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్ ఆప్షన్‌లతో కూడిన సౌకర్యవంతమైన ఎంపిక-ఆధారిత క్రెడిట్ సిస్టమ్ అని, ఇది విద్యార్థులు తమ ఆసక్తికి సంబంధించిన సబ్జెక్ట్/ఫీల్డ్‌ను ఎంచుకోవడం ద్వారా వారి కెరీర్‌ను ఉత్తమంగా తీర్చి దిద్దేందుకు సాయపడుతుందని కె హేమచంద్రారెడ్డి వెల్లడించారు.

    రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలలు-ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ సంస్థలకు ఈ రీడిజైన్ ప్రోగ్రామ్ తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పారు. బీఏ, బీఎస్సీతో పాటు ఇప్పటికే ఉన్న డిగ్రీ ప్రోగ్రామ్‌లను సింగిల్-మేజర్ ప్రోగ్రామ్‌లుగా మార్చాలని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    విద్యా శాఖ మంత్రి
    విద్యార్థులు
    తాజా వార్తలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    ఏపీలో ట్రోలింగ్ రాజకీయం: జగన్ స్టిక్కర్ తొలగించిన కుక్కపై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ
    వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు; క్లారిటీ ఇచ్చిన కేంద్రం  విశాఖపట్టణం
    ఆంధ్రప్రదేశ్‌లోని 116 మండలాల్లో వేడిగాలులు; అమసరమైతే బయటకు రావాలని ఐఎండీ సూచన వేసవి కాలం
    ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం విద్యుత్

    విద్యా శాఖ మంత్రి

    ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా బడ్జెట్ 2023
    10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు విద్యార్థులు
    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స ఆంధ్రప్రదేశ్
    ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం భారతదేశం

    విద్యార్థులు

    50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం ఇరాన్
    ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు హైదరాబాద్
    10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం తెలంగాణ
    చౌకైన ఎగ్ ఇంక్యుబేటర్‌ను కనిపెట్టిన పదేళ్ల బాలుడు జమ్ముకశ్మీర్

    తాజా వార్తలు

    క్లాస్‌రూమ్‌లో ఫోన్ తీసుకున్నందుకు ఉపాధ్యాయుడిపై హైస్కూల్ విద్యార్థిని పెప్పర్ స్ప్రే  అమెరికా
    వంతెనపై నుంచి లోయలో పడిపోయిన బస్సు; 15 మంది మృతి  మధ్యప్రదేశ్
    పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్  ఆంధ్రప్రదేశ్
    మణిపూర్ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్న 163మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025