NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi Rajasthan Visit: ప్రధాని మోదీ సభలో అశోక్ గెహ్లాట్ ప్రసంగం తొలగింపు; రాజస్థాన్‌ సీఎం వ్యంగ్యస్త్రాలు
    తదుపరి వార్తా కథనం
    PM Modi Rajasthan Visit: ప్రధాని మోదీ సభలో అశోక్ గెహ్లాట్ ప్రసంగం తొలగింపు; రాజస్థాన్‌ సీఎం వ్యంగ్యస్త్రాలు
    మోదీ రాజస్థాన్ పర్యటన: ప్రధాని మోదీ సభలో అశోక్ గెహ్లాట్ ప్రసంగం తొలగింపు; రాజస్థాన్‌ సీఎం వ్యంగ్యస్త్రాలు

    PM Modi Rajasthan Visit: ప్రధాని మోదీ సభలో అశోక్ గెహ్లాట్ ప్రసంగం తొలగింపు; రాజస్థాన్‌ సీఎం వ్యంగ్యస్త్రాలు

    వ్రాసిన వారు Stalin
    Jul 27, 2023
    01:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. మోదీ పర్యటన సందర్భంగా నిర్వహించే సభలో రాజస్థాన్‌ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రసంగంపై వివాదం తలెత్తింది.

    ప్రధానమంత్రి కార్యాలయం తన మూడు నిమిషాల ప్రసంగాన్ని కార్యక్రమం నుంచి తొలగించిందని అశోక్ గెహ్లాట్ ఆరోపించారు.

    అందుకే తమ రాష్ట్రానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రోటోకాల్ ప్రకారం స్వయంగా స్వాగతం పలకలేకపోతున్నానని అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు.

    అందుకే ప్రధాని మోదీని ట్వీట్ ద్వారా రాజస్థాన్‌కు హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు అశోక్ గెహ్లాట్ తన ట్వీట్లో వ్యంగ్యంగా రాసుకొచ్చారు.

    గత ఆరు నెలల్లో ప్రధాని మోదీ రాజస్థాన్‌లో పర్యటించడం ఇది 7వ సారి.

     మోదీ

    అశోక్ గెహ్లాట్ ఆరోపణలపై స్పందించిన పీఎంఓ

    అశోక్ గెహ్లాట్ వాదనకు విరుద్ధంగా ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) స్పందించింది.

    గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా గెహ్లాట్‌ను మోదీ కార్యక్రమానికి ఆహ్వానించామని, అయన ప్రసంగానికి స్లాట్ కూడా కేటాయించామని పీఎంఓ ట్వీట్ చేసింది.

    మోదీ కార్యక్రమానికి గెహ్లాట్ రాలేరని ముఖ్యమంత్రి కార్యాలయం తమకు తెలియజేసినట్లు పీఎంఓ పేర్కొంది.

    ఇప్పటికీ సమయం మించిపోలేదని, ఈరోజు కార్యక్రమంలో మీరు పాల్గొనచ్చని పీఎంఓ అశోక్ గెహ్లాట్ ట్వట్‌కు రీట్వీట్ చేసింది. అభివృద్ధి పనుల ఫలకంపై కూడా రాజస్థాన్ సీఎం పేరు ఉందని పీఎంఓ చెప్పింది.

    పీఎంఓ ట్వీట్‌పై అశోక్ గెహ్లాట్ మరోసారి స్పందించారు. 'గౌరవనీయులైన ప్రధాన మంత్రి, మీ కార్యాలయం నా ట్వీట్‌ను గుర్తించింది. కానీ బహుశా వారికి కూడా వాస్తవాల గురించి తెలియకపోవచ్చు' వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రాజస్థాన్ సీఎం చేసిన ట్వీట్

    माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी,
    आज आप राजस्थान पधार रहे हैं। आपके कार्यालय PMO ने मेरा पूर्व निर्धारित 3 मिनट का संबोधन कार्यक्रम से हटा दिया है इसलिए मैं आपका भाषण के माध्यम से स्वागत नहीं कर सकूंगा अतः मैं इस ट्वीट के माध्यम से आपका राजस्थान में तहेदिल से स्वागत करता…

    — Ashok Gehlot (@ashokgehlot51) July 27, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గెహ్లాట్ ఆరోపణలపై స్పందించిన పీఎంఓ

    श्री @ashokgehlot51 जी,

    प्रोटोकॉल के अनुसार आपको विधिवत आमंत्रित किया गया था और आपका भाषण भी रखा गया था। लेकिन आपके ऑफिस ने बताया कि आप शामिल नहीं हो पाएंगे।

    प्रधानमंत्री @narendramodi की पिछली यात्राओं के दौरान भी आपको हमेशा आमंत्रित किया गया है और आपकी गरिमामयी उपस्थिति भी… pic.twitter.com/6MxBLmwcWq

    — PMO India (@PMOIndia) July 27, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అశోక్ గెహ్లాట్
    రాజస్థాన్
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    అశోక్ గెహ్లాట్

    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  కాంగ్రెస్
    సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్ రాజస్థాన్
    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా? దిల్లీ
    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం  రాజస్థాన్

    రాజస్థాన్

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ భారతదేశం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? ప్రధాన మంత్రి
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం

    నరేంద్ర మోదీ

    ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన షెడ్యూల్ ఇదే  వరంగల్ తూర్పు
    కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయ్; ఎస్‌సీఓ సదస్సులో పాక్‌కు మోదీ చురక  ప్రధాన మంత్రి
    కేంద్రమంత్రి పదవిపై దిల్లీ పెద్దల మాటకు కట్టుబడి ఉంటా : కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి
    ఆర్‌-5 జోన్‌లో గృహ నిర్మాణాలకు సుప్రీం అనుమతిపై హైకోర్టు విచారణ.. ఈనెల 11కి వాయిదా  ఆంధ్రప్రదేశ్

    ప్రధాన మంత్రి

    రూ.2 కోట్లు ఇవ్వకుంటే నరేంద్ర మోదీని, అమిత్ షాను చంపేస్తామని బెదిరింపు కాల్స్  దిల్లీ
    వైట్‌హౌస్‌లో మోదీకి బైడెన్ దంపతుల విందు; యూఎస్ అధ్యక్షుడి ఆతిథ్యానికి ప్రధాని ఫిదా  నరేంద్ర మోదీ
    భారతీయత ఉట్టిపడేలా బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ అందించిన బహుమతులు ఇవే  అమెరికా
    అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం హైలెట్స్ ఇవే నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025