NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Pensions: ఆంధ్రప్రదేశ్ పెన్షన్‌దారులకు శుభవార్త
    తదుపరి వార్తా కథనం
    AP Pensions: ఆంధ్రప్రదేశ్ పెన్షన్‌దారులకు శుభవార్త
    ఆంధ్రప్రదేశ్ పెన్షన్‌దారులకు శుభవార్త

    AP Pensions: ఆంధ్రప్రదేశ్ పెన్షన్‌దారులకు శుభవార్త

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 31, 2024
    09:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెన్షన్‌దారులకు గుడ్ న్యూస్‌ అందించింది. ఏడాది చివరిలో ఒకరోజు ముందే పెన్షన్‌దారులకు డబ్బులు అందజేయనున్నట్లు ప్రకటించింది.

    పల్నాడు జిల్లా యలమందలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిసెంబర్ 31వ తేదీ సంవత్సరం చివరిదినం సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ పండుగలో పాల్గొననున్నారు.

    సాధారణంగా జనవరి 1న పెన్షన్ల పంపిణీ చేయాల్సి ఉన్నా కొత్త సంవత్సర శుభాకాంక్షలతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు ప్రభుత్వం పెన్షన్లు అందజేయనుంది.

    ఈ సందర్భంగా పల్నాడు జిల్లా యంత్రాంగం సమగ్ర ఏర్పాట్లు చేపట్టింది. నరసరావుపేట మండలం యలమంద గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

    Details

    లబ్ధిదారులతో ప్రత్యేకంగా మాట్లాడనున్న సీఎం

    తరువాత గ్రామసభ నిర్వహిస్తారు. ఈ పర్యటనకు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావులు పర్యవేక్షణ చేస్తూ ఏర్పాట్లను సక్రమంగా నిర్వహిస్తున్నారు.

    ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 10:30 గంటలకు ఉండవల్లి నివాసం నుండి పల్నాడు జిల్లాకు ప్రయాణం ప్రారంభిస్తారు. 10:50 గంటలకు నరసరావుపేట మండలం యలమంద గ్రామానికి చేరుకుంటారు.

    అక్కడ 11 గంటల నుండి 11:30 వరకు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం ఉదయం 11:35 నుండి మధ్యాహ్నం 12:35 వరకు లబ్ధిదారులతో ప్రత్యేకంగా మాట్లాడుతారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    Daikin: ఏపీలో జపాన్‌కు చెందిన డైకిన్‌ రూ.1,000 కోట్ల పెట్టుబడులు జపాన్
    Rain Alert:ఆంధ్రప్రదేశ్‌‌లో భారీ వర్షాలు..కృష్ణ, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ.. భారీ వర్షాలు
    Andhra Pradesh: ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు.. వారందరి పింఛన్‌లు కట్ భారతదేశం
    AP Govt : ఏపీలో చేనేత వస్త్రాల ధరలు పెంచిన సర్కారు తెలంగాణ

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారుల నిర్మాణం: చంద్రబాబు  భారతదేశం
    CM Chandrababu: వచ్చే నెలలో పోలవరానికి చంద్రబాబు.. జలవనరులశాఖ ప్రాజెక్టులపై సమీక్ష పోలవరం
    CM Chandrababu: రాష్ట్రంలో పోర్టులు, మైనింగ్, ఐటీ, పర్యాటకం, ఏఐ రంగాల్లో అదానీ భారీ పెట్టుబడులు! అదానీ గ్రూప్
    Chandrababu: 2047లో 2.4 ట్రిలియన్ డాలర్లు.. ఏపీని ప్రపంచ ఆర్థిక మార్కెట్‌లో నిలబెట్టేందుకు ప్రణాళికలు నీతి ఆయోగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025