NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: గుడ్‌న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపు లేదు : ఈఆర్సీ ఛైర్మన్
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: గుడ్‌న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపు లేదు : ఈఆర్సీ ఛైర్మన్
    గుడ్‌న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపు లేదు : ఈఆర్సీ ఛైర్మన్

    Andhra Pradesh: గుడ్‌న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపు లేదు : ఈఆర్సీ ఛైర్మన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 20, 2025
    04:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల పెంపు ఉండదని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ స్పష్టం చేశారు.

    2025-26 సంవత్సరానికి సంబంధించిన విద్యుత్‌ టారిఫ్‌లను గురువారం విడుదల చేశారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ విభాగంలోనూ విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదని ఆయన ప్రకటించారు.

    సాధారణంగా టారిఫ్‌ల ప్రకటనను మార్చి 31లోపు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, ఈసారి ముందుగానే ఫిబ్రవరిలోనే ప్రకటిస్తున్నామని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    విద్యుత్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆంధ్రప్రదేశ్

    Vangalapudi Anitha: అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు హోంమంత్రి అనిత ప్రశంసలు భారత జట్టు
    Andhra Pradesh: H15N వైరస్‌,.. ఏపీలో లక్షల్లో కోళ్లు మృతి  భారతదేశం
    Elections In AP: నేడు ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల సమరం.. కౌంటింగ్‌పై ఉత్కంఠ ఎన్నికలు
    Household Consumer Expenditure Survey: దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం.. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు ముందంజ  తెలంగాణ

    విద్యుత్

    కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలంగాణ
    సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025