NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాగల 5 రోజుల్లో దేశవ్యాప్తంగా మరో కుంభవృష్టి.. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు
    తదుపరి వార్తా కథనం
    రాగల 5 రోజుల్లో దేశవ్యాప్తంగా మరో కుంభవృష్టి.. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు
    ఉత్తరాది,ఈశాన్యానికి భారీ నుంచి అతిభారీ వర్షాలు

    రాగల 5 రోజుల్లో దేశవ్యాప్తంగా మరో కుంభవృష్టి.. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 31, 2023
    10:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రానున్న ఐదు రోజుల్లో తూర్పు, ఈశాన్యం, తూర్పు మధ్య భారతదేశంలో కుంభవృష్టి కురవనుంది. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశమంతటా విస్తరించాయి.

    దీని ప్రభావంతో భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో కుంభవృష్టి కొనసాగుతోంది. భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జనజీవనం స్తంభించడంతో జనం అవస్థలు పడుతున్నారు.

    నదుల ఉద్ధృత ప్రవాహం, వరదలతో మంచినీటి సరఫరాకు ఆటంకం కలుగుతోంది.మరోవైపు రోడ్ల మీద ట్రాఫిక్ ఇక్కట్లు, విద్యుత్ సరఫరాలో ఆటంకాలు తప్పట్లేదు.

    DETAILS

    జాతీయ రాజధాని దిల్లీలో సాథారణ స్థాయికి చేరుకున్న ఎయిర్ క్వాలిటీ 

    ఈశాన్యంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాదిలోని హర్యానా చండీగఢ్ దిల్లీ, ఉత్తరాఖండ్, మధ్య భారతదేశం మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, మహారాష్ట్ర, తూర్పులోని ఒడిశా, పశ్చిమలోని రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

    గత 7 రోజులుగా ఏకథాటి వానలతో ముంబయి మహానగరం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ మేరకు మంగళవారం వరకు గ్రీన్ అలెర్ట్ జారీ అయ్యింది. ఆగస్ట్ 2,3న దిల్లీలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నట్లు అంచనా.

    తెలంగాణలోనూ సోమవారం పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవనున్నాయి. భారీ వర్షాలతో దిల్లీ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) సాథారణ స్థాయికి వచ్చినట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐఎండీ
    భారీ వర్షాలు
    భారతదేశం

    తాజా

    Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌'  జీవనశైలి
    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి
    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  16 మంది  మృతి  చార్మినార్

    ఐఎండీ

    హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు హైదరాబాద్
    రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా భారతదేశం
    ఆంధ్రప్రదేశ్‌లోని 116 మండలాల్లో వేడిగాలులు; అమసరమైతే బయటకు రావాలని ఐఎండీ సూచన ఆంధ్రప్రదేశ్
    తెలంగాణలో మరో 5రోజుల పాటు వర్షాలు; ఉత్తర జిల్లాల్లో వడగళ్ల వాన తెలంగాణ

    భారీ వర్షాలు

    దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం  దిల్లీ
    Kedarnath Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర  ఉత్తరాఖండ్
    తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ.. మరో 2 రోజులు భారీ వర్షాలు తెలంగాణ
    #NewsBytesExplainer: వర్షాలు తగ్గినా వరద గుప్పిట్లోనే దేశ రాజధాని.. దిల్లీ వరదలకు కారణాలు ఇవే  దిల్లీ

    భారతదేశం

    భారత్‌తో కలిసి యుద్ధ విమానాల ఇంజిన్‌ల అభివృద్ధికి సిద్ధం: ఫ్రాన్స్  ఫ్రాన్స్
    ఖలిస్థానీలపై కెనడా ఉదారత; భారత్ ఆగ్రహం  కెనడా
    నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎస్ఈఓ శిఖరాగ్ర సమావేశం; పుతిన్, జిన్‌పింగ్‌, షెహబాజ్ హాజరు  నరేంద్ర మోదీ
    విదేశాల్లో తొలి ఐఐటీ ఏర్పాటుకు ఒప్పందం.. జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్  టాంజానియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025