NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు
    తదుపరి వార్తా కథనం
    అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు
    ఆరోగ్యశాఖ మంత్రి రజనీకి హైకోర్టు నోటీసు

    అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు

    వ్రాసిన వారు Stalin
    Dec 28, 2022
    10:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. అసైన్డ్ భూములను గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన కేసులో నోటీసు జారీ చేసింది. మంత్రి విడదల రజనీకి కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఈ సందర్భంగా ధర్మాసనం కోరింది.

    ఎన్టీఆర్‌ జిల్లా చిలుకలూరిపేటలోని మురకపూడిలో అసైన్డ్ భూములను గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. అసైన్డ్ భూముల్లో తవ్వకాలను ఎలా అనుమతులు ఇస్తారంటూ అభ్యంతరం తెలుపుతూ.. హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌లో మంత్రి విడదల రజనీ పేరును కూడా చేర్చారు.

    హైకోర్టు

    ఎంపీ అవినాష్ బంధవుకు కూడా..

    మురకపూడిలో 91 ఎకరాల అసైన్డ్‌ భూముల్లో గ్రానైట్‌ తవ్వకాలకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేయడంలో వైద్యారోగ్య శాఖ మంత్రి పాత్ర ఉందని రైతులు అనుమానిస్తున్నారు.

    ఈ క్రమంలో విచారించిన హైకోర్టుల మంత్రి రజనీతో పాటు తహసీల్దారు, సీఐ, ఎస్సై తోపాటు ఎంపీ అవినాష్ బంధవైన ప్రతాప్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వీరందరూ సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసినట్లు కోర్టు పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఆంధ్రప్రదేశ్

    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు వై.ఎస్.జగన్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? చంద్రబాబు నాయుడు
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? తెలంగాణ
    చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్ వై.ఎస్.జగన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025