NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఐఏఎఫ్: మధ్యప్రదేశ్‌లో కుప్పుకూలిన రెండు యుద్ధ విమానాలు , ఒక పైలెట్ మిస్సింగ్
    తదుపరి వార్తా కథనం
    ఐఏఎఫ్: మధ్యప్రదేశ్‌లో కుప్పుకూలిన రెండు యుద్ధ విమానాలు , ఒక పైలెట్ మిస్సింగ్
    మధ్యప్రదేశ్‌లో కుప్పుకూలిన రెండు యుద్ధ వినానాలు

    ఐఏఎఫ్: మధ్యప్రదేశ్‌లో కుప్పుకూలిన రెండు యుద్ధ విమానాలు , ఒక పైలెట్ మిస్సింగ్

    వ్రాసిన వారు Stalin
    Jan 28, 2023
    12:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధ విమానాలు శనివారం మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు గాయాలతో ప్రాణాలతో బయటపడగా, మరో పైలెట్ కోసం వెతుకున్నట్లు అధికారులు తెలిపారు.

    వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కూలిపోవడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరి సమాచారం అందించారు. ప్రమాదం గురించి వివరించారు. ఈ సందర్భగా పైలెట్ల యోగక్షేమాలను రాజ్‌నాథ్ అడిగినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

    గ్వాలియర్ ఎయిర్ బేస్‌లో శిక్షణ సమయంలో తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు మోరీనా కలెక్టర్ తెలిపారు. సుఖోయ్-30 నుంచి ఇద్దరు పైలట్‌లు సురక్షితంగా బయటపడ్డారని, వారికి స్వల్ప గాయాలయ్యాయని ఆయన చెప్పారు.

    మధ్యప్రదేశ్

    విమానాలు కూలిపోవడంపై విచారణకు ఆదేశించిన ఐఏఎఫ్

    సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కుప్పకూలిన ఘటనపై ఐఏఎఫ్ విచారణకు ఆదేశించింది. రెండు విమానాలు పరస్పరం గాలిలో ఢీకొన్నాయా? లేదా? కుప్పకూలడానికి కారణం ఏమై ఉంటుందనే విషయం విచారణలో తేలనుంది.

    ప్రమాదం జరిగినప్పుడు సుఖోయ్-30 ఇద్దరు ఇద్దరు పైలట్లు ఉండగా, మిరాజ్ 2000లో ఒక పైలట్ ఉన్నారు. సుఖోయ్-30లోని ఇద్దరు ఇద్దరు పైలట్లు ఇప్పటికే సురక్షితంగా బయటపడగా, త్వరలో 3వ పైలట్ ఉన్న ప్రదేశానికి చేరుకుంటామని రక్షణ వర్గాలు తెలిపాయి.

    మోరెనాలో నేలపై పడి ఉన్న విమాన శిథిలాలను స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    విమానం

    తాజా

    Monsoon Session: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. జులై 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    Bilawal Bhutto: తమ పరాభవాలను స్వయంగా బయటపెట్టుకున్న పాక్‌ మాజీ మంత్రి బిలావల్‌ భుట్టో  పాకిస్థాన్
    Japan: సముద్రపు నీటిలో కరిగిపోయే కొత్త ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేసిన  శాస్త్రవేత్తలు  జపాన్
    Samantha Ruth Prabhu: దుబాయ్‌లో సమంత అందానికి ఫ్యాన్స్ ఫిదా.. గోల్డెన్ శారీలో లుక్ సూపర్బ్! సమంత

    మధ్యప్రదేశ్

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    గుడి గోపురంపై కుప్పకూలిన విమానం భారతదేశం
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు శివరాజ్ సింగ్ చౌహాన్

    విమానం

    NOTAMలో సమస్య వలన అమెరికా అంతటా ఆగిపోయిన కొన్ని వేల విమానాలు ప్రయాణం
    నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం నేపాల్
    నేపాల్ విమాన ప్రమాదం: చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్, ఆ నలుగురూ స్నేహితులే! నేపాల్
    నేపాల్ విమాన ప్రమాదం: కీలకమైన రెండు బ్లాక్ బాక్స్‌లు స్వాధీనం నేపాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025