NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్
    తదుపరి వార్తా కథనం
    భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్
    భారతదేశంలో ముస్లింలపై జరుగుతున్న హింసపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

    భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్

    వ్రాసిన వారు Stalin
    Apr 11, 2023
    02:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో ముస్లింలపై హింస అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

    దేశంలోని ముస్లింలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. భారత్‌లో ముస్లింల జీవితాలు కష్టతరం అయితే దేశంలో వారి జనాభా ఎలా పెరుగుతుందని పేర్కొన్నారు.

    అమెరికాలోని పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ (పీఐఐఈ)లో నిర్వహించిన సదస్సులో భారతదేశంలో 'ముస్లింలపై హింస', 'ప్రతికూల పాశ్చాత్య దేశాల అవగాహన'పై అడిగిన ప్రశ్నకు సీతారామన్ స్పందించారు.

    ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశంగా భారత్ ఉందన్నారు నిర్మల.

    నిర్మల

    పాకిస్థాన్‌లో మైనారిటీల సంఖ్య తగ్గుతోంది: నిర్మల

    పాకిస్థాన్‌లో మైనారిటీల సంఖ్య తగ్గిపోతోందన్నారు నిర్మలా సీతారామన్. కొన్ని ముస్లిం వర్గాలు కూడా అక్కడ అంతరించిపోయినట్లు చెప్పారు.

    అయితే, భారతదేశంలో ముస్లింలు చక్కగా ఎవరి పని వారు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.వారి పిల్లలు చదువుతున్నారని, ప్రభుత్వాలు ఫెలోషిప్‌లు ఇస్తున్నాయని, నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

    క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తెలుసుకోని వారి అభిప్రాయాలను వినడం కంటే భారతదేశంలో ఏమి జరుగుతుందో చూడాలని పాశ్చాత్య దేశాలను నిర్మల కోరారు.

    పీఐఐఈ అనంతరం వాషింగ్టన్ డీసీలోని యూఎస్ ఛాంబర్‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ & యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారుల రౌండ్ టేబుల్ సమావేశానికి నిర్మల హాజరయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిర్మలా సీతారామన్
    ఆర్థిక శాఖ మంత్రి
    అమెరికా
    ముస్లింలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    నిర్మలా సీతారామన్

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఎయిమ్స్‌లో చేరిక భారతదేశం
    'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా? భారతదేశం
    బడ్జెట్ 2023: మధ్యతరగతి వర్గంపై కొత్త పన్నులు విధంచలేదు: ఆర్థిక మంత్రి ఆర్థిక శాఖ మంత్రి
    కొత్త విధానంతో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం ఫైనాన్స్

    ఆర్థిక శాఖ మంత్రి

    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కోవిడ్
    ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి బడ్జెట్
    ఆర్థిక సర్వే: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.5శాతం వృద్ధి నమోదు ఆర్థిక సర్వే
    బడ్జెట్ 2023లో పన్ను తగ్గింపులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు? బడ్జెట్ 2023

    అమెరికా

    అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు క్యాన్సర్ చికిత్స; ఛాతి నుంచి చర్మం తొలగింపు జో బైడెన్
    కరోనా గురించి ఎవరెవరికి ఏం తెలుసో తెలియజేయండి; ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ పిలుపు ప్రపంచ ఆరోగ్య సంస్థ
    'క్యాపిటల్‌'పై దాడి చేసిన నిరసనకారులకు మద్దతుగా పాట పాడిన డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్
    ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్స్ కోసం హీరోతో చేతులు కలిపిన జీరో ఆటో మొబైల్

    ముస్లింలు

    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025