NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏపీలో చిట్ ఫండ్ కంపెనీలకు షాకిస్తూ కొత్త రూల్ తీసుకొచ్చిన ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    ఏపీలో చిట్ ఫండ్ కంపెనీలకు షాకిస్తూ కొత్త రూల్ తీసుకొచ్చిన ప్రభుత్వం
    ఏపీలో చిట్ ఫండ్ కంపెనీలకు షాకిస్తూ కొత్త రూల్ తీసుకొచ్చిన ప్రభుత్వం

    ఏపీలో చిట్ ఫండ్ కంపెనీలకు షాకిస్తూ కొత్త రూల్ తీసుకొచ్చిన ప్రభుత్వం

    వ్రాసిన వారు Stalin
    May 15, 2023
    06:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీలో చిట్‌ఫండ్‌ కంపెనీలు పారదర్శకంగా ఉండేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్‌ను తీసుకొచ్చింది.

    చిట్‌ఫండ్‌ కంపెనీల లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే జరగాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ చీట్స్ పేరుతో కొత్త ఎలక్ర్టానికి అప్లికేషన్‌ను విడుదల చేసింది.

    కొత్త ఎలక్ర్టానిక్ అప్లికేషన్‌ను మంగళవారం మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రారంభించారు. ఈ ఎలక్ట్రానిక్ అప్లికేషన్‌ రెవెన్యూ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ పరిధిలో పని చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

    లావాదేవీలు పారదర్శకంగా ఉండేలా ఈ చీట్స్‌ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చినట్లు ధర్మాన వెల్లడించారు.

    ధర్మాన

    రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర జరుగుతోంది: ధర్మాన

    అన్ని చిట్ ఫండ్ కంపెనీలు ఎలక్ట్రానిక్ మోడ్‌లోనే పని చేయాలని మంత్రి స్పష్టం చేశారు. కొత్తవి, పాతవి అని తేడా లేకుండా అన్ని సంస్థలు కచ్చితంగా కొత్త విధానాన్ని పాటించాలన్నారు.

    ఇదే సమయంలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

    జగన్ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు రాజకీయంగా న్యాయం చేసినట్లు చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆంధ్రప్రదేశ్

    'ఓటర్లను ఏ, బీ, సీలుగా విభజించండి, వారితో ఒట్టు వేయించుకోండి'; ధర్మాన వ్యాఖ్యలు వైరల్ ధర్మాన ప్రసాద రావు
    సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రొబేషన్ ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ప్రభుత్వం
    వివేకా హత్యకు కుట్ర పన్నిన విషయం అవినాష్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ వైఎస్సార్ కడప
    వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం  కడప

    తాజా వార్తలు

    మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు తుపాను
    ట్విట్టర్ కొత్త సీఈఓగా 'లిండా యక్కరినో'; సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం  ట్విట్టర్
    ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు తెలంగాణ
    దేశంలో కొత్తగా 1,580 మందికి కరోనా; 17 మంది మృతి కరోనా కొత్త కేసులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025