NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Suresh Gopi: పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.38.41 లక్షల కోట్ల ఆదాయం
    తదుపరి వార్తా కథనం
    Suresh Gopi: పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.38.41 లక్షల కోట్ల ఆదాయం
    పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.38.41 లక్షల కోట్ల ఆదాయం

    Suresh Gopi: పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.38.41 లక్షల కోట్ల ఆదాయం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 06, 2024
    01:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పెట్రో ఉత్పత్తులపై విధించే పన్నులు, సుంకాలు ద్వారా ఐదు సంవత్సరాల, ఆరు నెలల సమయంలో కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 38,41,573 కోట్లు ఆదాయం అందిందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి సురేశ్‌ గోపి పేర్కొన్నారు.

    ఆయన గురువారం లోక్‌సభలో ఈ విషయాన్ని వెల్లడించారు.

    ఈ ఆదాయంలో రూ. 23,25,467 కోట్లు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు, రూ. 15,16,106 కోట్లు రాష్ట్రాల ఖజానాలకు చేరాయని తెలిపారు.

    అలాగే, కేంద్ర ఖజానాకు చేరిన మొత్తం ఆదాయంలో అత్యధికమైనది ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వచ్చిన రూ. 16,43,098 కోట్లు (70.65%) అని ఆయన వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కేంద్ర ప్రభుత్వం

    Free health insurance: 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు మోడీ శుభవార్త.. కేబినెట్ ఆమోదం.. భారతదేశం
    PM e-DRIVE: రూ. 10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌ను ఆమోదించిన కేబినెట్ నరేంద్ర మోదీ
    Port Blair New Name: పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇది కొత్త పేరు అమిత్ షా
    Elections: జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్ రామ్‌నాథ్‌ కోవింద్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025