NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India-Maldives Row: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు 
    తదుపరి వార్తా కథనం
    India-Maldives Row: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు 
    India-Maldives Row: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు

    India-Maldives Row: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు 

    వ్రాసిన వారు Stalin
    Jan 08, 2024
    11:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    Maldivian envoy visit: భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

    ఈ క్రమంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాహిబ్‌ను పిలిపించింది.

    లక్షద్వీప్ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకర వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం తెలిపింది.

    అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అలాగే మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాహిబ్‌‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.

    ఇదిలా ఉంటే.. ఈ విషయాన్ని మాల్దీవుల ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. మోదీ వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    విదేశాంగ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న  మాల్దీవుల రాయబారి 

    #WATCH | Ibrahim Shaheeb, Maldives Envoy exits the MEA in Delhi's South Block.

    He had reached the Ministry amid row over Maldives MP's post on PM Modi's visit to Lakshadweep. pic.twitter.com/Dxsj3nkNvw

    — ANI (@ANI) January 8, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    మాల్దీవులు
    లక్షదీవులు
    తాజా వార్తలు

    తాజా

    HariHara VeeraMallu : హరిహర వీరమల్లు నుంచి మూడో సాంగ్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా? హరిహర వీరమల్లు
    Jaish-e-Mohammed: జైషే మహ్మద్ ఎలా పుట్టింది? దాని పేరు ప్రతిసారి ఎందుకు మారుతూనే ఉంది? జైషే మహ్మద్
    Pakistan Team: కొత్త కోచ్ మైక్ హెస్సన్ రాగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ డ్రామా షురూ పాకిస్థాన్
    Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌ వరంగల్ తూర్పు

    నరేంద్ర మోదీ

    Virtual G20 Summit: నేడు మోదీ అధ్యక్షతన G20 వర్చువల్ సమ్మిట్‌.. జిన్‌పింగ్ గైర్హాజరు  జీ20 సమావేశం
    Election Commission: రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం   ఎన్నికల సంఘం
    PM Modi Tejas: తేజస్ ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన మోదీ.. ఫొటోలు వైరల్ బెంగళూరు
    PM Modi: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు: ప్రధాని మోదీ  కామారెడ్డి

    మాల్దీవులు

    మాల్దీవుల్లో భారత హైకమిషన్‌పై దాడికి కుట్ర.. స్పందించిన విదేశాంగ శాఖ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
    #Boycott Maldives: భారత్‌పై మాల్దీవ్స్ నేతల అక్కసు.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్  లక్షదీవులు
    Maldives: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఇద్దరు మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవులు సర్కార్  నరేంద్ర మోదీ
    Lakshadweep MP: మోదీ భారత పర్యాటకంపై స్పందిస్తే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటి?: లక్షద్వీప్ ఎంపీ లక్షదీవులు

    లక్షదీవులు

    ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ లోక్‌సభ
    లక్షద్వీప్ ఎంపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ; కేరళ హైకోర్టుకు కీలక ఆదేశాలు  కేరళ
    Cyclone: అరేబియా సముద్రంలో తుపాను.. 48 గంటల్లో అల్పపీడనం తుపాను

    తాజా వార్తలు

    Coronavirus: వైజాగ్‌లో కరోనా కలవరం.. అధికారుల అలర్ట్  విశాఖపట్టణం
    Jagaanna Aarogya Suraksha: 'జగనన్న ఆరోగ్య సురక్ష' రెండో దశ ప్రారంభం  ఆంధ్రప్రదేశ్
    అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కోసం భారత్‌కు ఫ్రాన్స్, జర్మనీ 100మిలియన్ యూరోల రుణం  భారతదేశం
    Hyderabad: బిర్యానీ ఉడకలేదన్న కస్టమర్లపై హోటల్‌ సిబ్బంది దాడి  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025