NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / త్వరలో ట్రక్కుల్లో ఏసీ డ్రైవర్ క్యాబిన్‌లు ఏర్పాటు: నితిన్ గడ్కరీ
    తదుపరి వార్తా కథనం
    త్వరలో ట్రక్కుల్లో ఏసీ డ్రైవర్ క్యాబిన్‌లు ఏర్పాటు: నితిన్ గడ్కరీ
    త్వరలో ట్రక్కుల్లో ఏసీ డ్రైవర్ క్యాబిన్‌లు ఏర్పాటు: నితిన్ గడ్కరీ

    త్వరలో ట్రక్కుల్లో ఏసీ డ్రైవర్ క్యాబిన్‌లు ఏర్పాటు: నితిన్ గడ్కరీ

    వ్రాసిన వారు Stalin
    Jun 21, 2023
    12:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వాహన తయారీదారులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ఆదేశాలు జారీ చేశారు.

    వేసవి కాలంలో ట్రక్కు డ్రైవర్లకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో వాహనాలను తయారు చేసే సమయంలోనే ట్రక్కుల డ్రైవర్ క్యాబిన్లలో ఎయిర్ కండీషనర్లను ఏర్పాటు చేయవలసి ఉంటుందని గడ్కరీ సూచించారు.

    దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ విషయంపై మాట్లాడారు. ట్రక్ డ్రైవర్ కంపార్ట్‌మెంట్లలో ఎయిర్ కండిషనింగ్ తప్పనిసరి చేసే ఫైల్‌పై సంతకం చేసినట్లు చెప్పారు.

    కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పని చేసే ట్రక్కు డ్రైవర్ల న్యాయ పోరాటాన్ని గడ్కరీ గుర్తించారు. ఈ మేరకు వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు.

    గడ్కరీ

    డ్రైవర్ల పరిస్థితిని అర్థం చేసుకోవాలి: గడ్కరీ

    డ్రైవర్లు 43-47 డిగ్రీల కఠినమైన ఉష్ణోగ్రతల్లో వాహనాలను నడుపుతారని, డ్రైవర్ల పరిస్థితిని అర్థం చేసుకోవాలని గడ్కరీ అన్నారు.

    తాను మంత్రి అయిన తర్వాత ఏసీ క్యాబిన్‌ను ప్రవేశపెట్టాలని అనుకున్నట్లు చెప్పారు. అయితే ట్రక్కుల ధరలు పెరుగుతాయని కొందరు వ్యతిరేకించారని, కానీ అన్ని ట్రక్ క్యాబిన్‌లు ఏసీ క్యాబిన్‌లుగా ఉండాలనే ఫైల్‌పై తాను సంతకం చేసినట్లు పేర్కొన్నారు.

    కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపై ట్రక్కు డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నితిన్ గడ్కరీ
    దిల్లీ
    తాజా వార్తలు

    తాజా

    Olympic Games-BCCI: ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు అండగా  కేంద్ర క్రీడా శాఖ.. బీసీసీఐ,కార్పొరేట్‌ సంస్థల మద్దతు  బీసీసీఐ
    Miss World 2025: ఆధ్యాత్మిక నగరి యాదగిరిగుట్టలో.. 'ఇక్కత్‌' వస్త్రాల ప్రాంగణంలో 'ప్రపంచ సుందరి' పోటీదారుల సందడి  తెలంగాణ
    Mayank Yadav: స్టార్ పేసర్ మయాంక్ యాదవ్‌కు గాయం.. లక్నోకు కొత్త బౌలర్ లక్నో సూపర్‌జెయింట్స్
    Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం.. కానీ కశ్మీర్‌పై చర్చ జరగాలి: పాక్ ప్రధాని షెహబాజ్ పాకిస్థాన్

    నితిన్ గడ్కరీ

    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ ముంబై
    మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్ టాటా
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ

    దిల్లీ

    కొత్త పార్లమెంట్‌ వద్ద మహిళా రెజ్లర్ల ప్రదర్శన; దిల్లీలో భద్రత కట్టుదిట్టం రెజ్లింగ్
    కొత్త పార్లమెంట్ వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు  రెజ్లింగ్
    దిల్లీలో 16ఏళ్ల బాలిక దారుణ హత్య; 20సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు; వీడియో వైరల్  భారతదేశం
    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?  నరేంద్ర మోదీ

    తాజా వార్తలు

    అలా చేస్తే రాజస్థాన్‌‌లో మేం పోటీచేయం; కాంగ్రెస్‌కు ఆప్ బంపర్ ఆఫర్ ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    భారత్‌లో వీలైనన్ని ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేయడానికి కృషి చేస్తున్నాం: అమెరికా  వీసాలు
    బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్: దిల్లీలో వర్షం, రోడ్లన్నీ జలమయం  దిల్లీ
    ఒరాకిల్‌లో కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు; వందలాది మందికి ఉద్వాసన  ఉద్యోగుల తొలగింపు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025