NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఫోన్ సిగ్నల్ అందకపోవడంతో ప్రగతి మైదాన్ సొరంగంలో గాయపడిన బైకర్ మృతి
    తదుపరి వార్తా కథనం
    ఫోన్ సిగ్నల్ అందకపోవడంతో ప్రగతి మైదాన్ సొరంగంలో గాయపడిన బైకర్ మృతి
    ఫోన్ సిగ్నల్ అందకపోవడంతో ప్రగతి మైదాన్ సొరంగంలో గాయపడిన బైకర్ మృతి

    ఫోన్ సిగ్నల్ అందకపోవడంతో ప్రగతి మైదాన్ సొరంగంలో గాయపడిన బైకర్ మృతి

    వ్రాసిన వారు Stalin
    May 25, 2023
    02:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని ప్రగతి మైదాన్ సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఒక బైకర్ గాయాలతో మరణించాడు.

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నుంచి తిరిగి వస్తున్న 19 ఏళ్ల రాజన్‌రాయ్ సోమవారం రాత్రి సొరంగంలో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.

    సొరంగం లోపల ఫోన్ సిగ్నల్ సరిగా లేకపోవడంతో, బాటసారులు పోలీసులకు సమాచారం ఇవ్వలేకపోయారు.

    దీంతో అత్యవసర సేవలు సమయానికి అందకపోవడంతో ఆ యువకుడు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.

    సొరంగం లోపల ఫోన్ సిగ్నల్ వస్తే అతను బతికి ఉండేవాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతుున్నారు.

    1.3 కి.మీ పొడవైన ప్రగతి మైదాన్ సొరంగం గత సంవత్సరం ప్రారంభించబడింది. ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్‌లో భాగంగా దీన్ని నిర్మించారు. ఇందులో ప్రధాన సొరంగం, ఐదు అండర్‌పాస్‌లు ఉన్నాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సొరంగంలో ప్రమాద దృశ్యాలు

    A 19-year-old boy succumbed to injuries after meeting with a horrific bike accident in Pragati Maidan tunnel in Delhi @_anshuls shares all the details#delhi #pragatimaidan #pragatimaidantunnel #accident #roadaccident pic.twitter.com/20V4h0GJqf

    — News18 (@CNNnews18) May 24, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఉత్తర్‌ప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం  ఆంధ్రప్రదేశ్
    Maharashtra: ఫడ్నవిస్ మంత్రివర్గంలో భుజ్‌బాల్.. ఇవాళే ప్రమాణ స్వీకారం మహారాష్ట్ర
    Vishal-Sai Dhansika: విశాల్‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌.. బర్త్‌డే రోజునే వెడ్డింగ్‌ విశాల్
    Hyderabad: ఔటర్‌ రింగ్‌ రోడ్డు-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య లాజిస్టిక్‌ హబ్‌ల నిర్మాణం లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ప్రణాళిక  హైదరాబాద్

    దిల్లీ

    మస్కిటో కాయిల్‌ నుంచి విషవాయువు; ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి తాజా వార్తలు
    మద్యం పాలసీ కేసు: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన దిల్లీ కోర్టు మనీష్ సిసోడియా
    1000 అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీకొట్టిన పక్షి; దిల్లీ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ విధింపు విమానాశ్రయం
    దిల్లీ పర్యటనలో జనసేన అధినేత; హస్తిన పర్యటనలో పవన్ ఏం చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్

    ఉత్తర్‌ప్రదేశ్

    ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ నరేంద్ర మోదీ
    డోలో-650 తయారీదారుపై ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణ, అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ హైకోర్టు
    డేరా బాబా స్టైలే వేరు! పొడవాటి ఖడ్గంతో కేక్ కటింగ్, వీడియో వైరల్ హర్యానా
    తల్లి పాలలో పురుగుమందుల అవశేషాలు, 111మంది నవజాత శిశువులు మృతి పిల్లల ఆహారం

    తాజా వార్తలు

    యాంటీట్రస్ట్ ఉల్లంఘనల నేపథ్యంలో గూగుల్‌పై చర్యలకు కేంద్రం సమాలోచనలు గూగుల్
    BBC Documentary on Modi: పరువు నష్టం కేసులో బీబీసీకి దిల్లీ హైకోర్టు సమన్లు  బీబీసీ
    దూసుకుపోతున్న అదానీ గ్రూప్ స్టాక్స్‌; రూ.10లక్షల కోట్లు దాటిన మార్కెట్ విలువ అదానీ గ్రూప్
    మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, ఇళ్లు దగ్ధం, కర్ఫ్యూ విధింపు మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025