NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jagaanna Aarogya Suraksha: 'జగనన్న ఆరోగ్య సురక్ష' రెండో దశ ప్రారంభం 
    తదుపరి వార్తా కథనం
    Jagaanna Aarogya Suraksha: 'జగనన్న ఆరోగ్య సురక్ష' రెండో దశ ప్రారంభం 
    Jagaanna Aarogya Suraksha: 'జగనన్న ఆరోగ్య సురక్ష' రెండో దశ ప్రారంభం

    Jagaanna Aarogya Suraksha: 'జగనన్న ఆరోగ్య సురక్ష' రెండో దశ ప్రారంభం 

    వ్రాసిన వారు Stalin
    Jan 02, 2024
    02:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమం చేపట్టింది.

    గతేడాది నవంబర్‌లో 'జగనన్న ఆరోగ్య సురక్ష' మొదటి విడతను చేపట్టిన సర్కారు.. మంగళవారం( జనవరి 2) నుంచి రెండో విడతను ప్రారంభించింది.

    రెండో దేశను 6 నెలల పాటు నిర్వహించనున్నారు. ఇందుకోసం 13,945ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

    తొలిదశలో 12,423 ఆరోగ్య శిబిరాల్ని నిర్వహించారు. తద్వారా 1,64,982 మంది పేషెంట్లకు వైద్య సేవలను అందించారు.

    నాణ్యమైన ఆరోగ్య సేవలను ఉచితంగా అందించే విషయంలో ఏ ఒక్క గ్రామాన్ని కూడా వదిలిపెట్టొద్దని జగన్ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖను ఆదేశించింది.

    ఏపీ

    మొదటి విడత 50 రోజుల్లో పూర్తి 

    'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్' సాధనకు జగన్ ప్రభుత్వం శాఖ కృషి చేస్తోంది.

    జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి విడత కార్యక్రమాన్ని 50 రోజుల్లో పూర్తి చేశారు.

    జేఏఎస్-1 మొదటి విడత కార్యక్రమం విజయవంతం అయిన తర్వాత.. అన్ని గ్రామాలు, వార్డు సచివాలయాలను కవర్ చేస్తూ ఆరు నెలల పాటు అన్ని మండలాలు, పట్టణ స్థానిక సంస్థలలో నిరంతరంగా "జగనన్న ఆరోగ్య సురక్ష-2 కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    జేఏఎస్ 2 ఆరోగ్య శిబిరాల్లో స్పెషలిస్ట్ కేర్ అందించేందుకు జనరల్ మెడిసిన్-543, గైనకాలజిస్టులు-645, జనరల్ సర్జన్లు-349, పీడియాట్రిషియన్స్-285, ఆర్థోపెడిక్స్-345, ఇతర స్పెషలిస్టులు- 378 సేవలు అందించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ఆరోగ్యశ్రీ
    తాజా వార్తలు

    తాజా

    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్
    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్
    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి
    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్

    ఆంధ్రప్రదేశ్

    Michaung' Cyclone: మిచౌంగ్‌ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు  తుపాను
    CM Jagan: మిచౌంగ్‌ తుపాను తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష.. సహాయక చర్యలకు ఆదేశం  తుపాను
    Cyclone Michaung: నేడు నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న మిచౌంగ్‌ తుపాను.. చెన్నైలో 5గురి మృతి  తుపాను
    Aarogyasri cards: ఏపీలో ఈ నెల 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ఆరోగ్యశ్రీ

    ఆరోగ్యశ్రీ

    తెలంగాణ ఆరోగ్యశ్రీలో కీలక పరిణామం.. ఉచితంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసిన నిమ్స్ వైద్యులు తెలంగాణ
    YSR Aarogya Sri: ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ.. చికిత్స పరిమితి రూ.25లక్షలకు పెంపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    Arogyasri: ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నాం: ఆంధ్రప్రదేశ్‌ హాస్పిటల్ అసోసియేషన్  ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    Mexico Shooting: మెక్సికోలో విచక్షణారహితంగా కాల్పులు.. ఆరుగురు మృతి  మెక్సికో
    మైనర్‌పై అత్యాచారం కేసులో క్రికెటర్‌ను దోషిగా తేల్చిన కోర్టు  నేపాల్
    PM Modi: 'అయోధ్య' రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Ayodhya Airport: అయోధ్యలో మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ  అయోధ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025