NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు
    తదుపరి వార్తా కథనం
    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు
    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు

    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు

    వ్రాసిన వారు Stalin
    Mar 20, 2023
    12:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిదా రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం దిల్లీకి చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో కిషిదాకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతించారు.

    జపాన్ ప్రధాని పర్యటన భారత్‌లో దాదాపు 27 గంటలపాటు కొనసాగే అవకాశం ఉంది. ఆయన ప్రధాని మోదీ భేటీ కానున్నారు. జపాన్ ఇండో-పసిఫిక్ వ్యూహం, రక్షణ అంశాలపై ప్రధాని మోదీతో కిషిదా చర్చించనున్నారు.

    పదిహేనేళ్ల క్రితం షింజో అబే ప్రధానిగా ఉన్నప్పుడు తొలిసారిగా భారత్‌కు వచ్చినప్పుడు ఇండో-పసిఫిక్ సహకారం అంశంపై ఇరు దేశాధినతల మధ్య కీలక చర్చలు జరిగాయి.

    జపాన్

    చైనా సవాళ్లను ఎదుర్కొనేందుకు 'ఇండో-పసిఫిక్ శాంతి ప్రణాళిక'

    రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, అత్యున్నత సాంకేతికతలతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే మార్గాలపై మోదీ-ఫ్యూమియో కిషిదా మధ్య కీలక జర్చలు జరగనున్నాయి.

    ప్రస్తుతం భారత్ జీ20కి సారథ్యం వస్తోంది. జపాన్ జీ7 కూటమికి అధ్యక్షత వహిస్తోంది. ఈ క్రమంలో ఇరువురు దేశాధినతల మధ్య జీ20, జీ7కు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

    ఆసియాలో భారత్ ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఇండో-పసిఫిక్ విషయంలో చైనా నుంచి సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో అనుసంరించాల్సిన వ్యూహంపై మోదీ-కిషిదా చర్చంచనున్నారు. 'ఇండో-పసిఫిక్ శాంతి ప్రణాళిక'ను కూడా ఇరు దేశాధినతలు ఆవిష్కరించే అవకాశం ఉంది

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జపాన్
    ప్రధాన మంత్రి
    భారతదేశం
    దిల్లీ

    తాజా

    Jaish-e-Mohammed: జైషే మహ్మద్ ఎలా పుట్టింది? దాని పేరు ప్రతిసారి ఎందుకు మారుతూనే ఉంది? జైషే మహ్మద్
    Pakistan Team: కొత్త కోచ్ మైక్ హెస్సన్ రాగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ డ్రామా షురూ పాకిస్థాన్
    Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌ వరంగల్ తూర్పు
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్

    జపాన్

    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి కరోనా కొత్త మార్గదర్శకాలు
    జపాన్ మార్కెట్ లో Sneaker షూ లాంటి డిజైన్ తో Nissan కిక్స్ 327 ఎడిషన్ ప్రదర్శన ఆటో మొబైల్
    'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనం: భారత్ సహా అనేక దేశాలపై బెలూన్లతో చైనా నిఘా చైనా
    ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు; రష్యాపై మరిన్ని ఆంక్షలు ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    ప్రధాన మంత్రి

    'మిల్లెట్స్‌తో ట్రై చేయండి', వంట చేయడంలో 'బిల్ గేట్స్ 'కు ప్రధాని మోదీ టిప్ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్ భారతదేశం
    అదానీ ప్రయోజనాల కోసమే వ్యాపార నియమమాలను మార్చిన కేంద్రం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    భారతదేశం

    2023 హోండా CB350 RS vs రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    భారతదేశంలో విడుదలైన 2023 కవాసకి వెర్సిస్ 1000 ఆటో మొబైల్
    మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన 5 పనులు పన్ను
    మార్చి 14న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    దిల్లీ

    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఎన్ఐఏ
    ఓలా, ఉబర్, రాపిడో బైక్ టాక్సీలపై నిషేధం విధించిన దిల్లీ ప్రభుత్వం భారతదేశం
    దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    దిల్లీ కొత్త మేయర్‌గా ఆప్ నేత షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025