NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ఈక్వెడార్‌లో 6.8 తీవ్రతతో భూకంపం, 14 మంది మరణం
    తదుపరి వార్తా కథనం
    ఈక్వెడార్‌లో 6.8 తీవ్రతతో భూకంపం, 14 మంది మరణం
    భూకంపం కారణంగా ఎల్ ఓరో ప్రావిన్స్‌లో 14 మంది మరణం

    ఈక్వెడార్‌లో 6.8 తీవ్రతతో భూకంపం, 14 మంది మరణం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 19, 2023
    10:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    శనివారం ఈక్వెడార్, ఉత్తర పెరూ తీరప్రాంతాన్ని కుదిపేసిన భారీ భూకంపంలో కనీసం 14 మంది చనిపోయారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం (USGS) 6.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం గుయాస్ ప్రావిన్స్‌లోని బాలావో నగరానికి 10 కిమీ (6.2 మైళ్లు) దూరంలో 66.4 కిమీ (41.3 మైళ్లు) దగ్గర సంభవించింది.

    అయితే సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు తెలిపారు. భూకంపం వల్ల సంభవించిన నష్టం ఎంతో ఇంకా చెప్పలేమని. బాధితులకు నా సంఘీభావం తెలియజేస్తున్నానని ఈక్వెడార్ అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో ఒక ట్వీట్‌లో తెలిపారు. భూకంపం కారణంగా ఎల్ ఓరో ప్రావిన్స్‌లో 14 మంది మరణించారని, 380 మందికి పైగా గాయపడ్డారని ప్రెసిడెన్సీ కమ్యూనికేషన్ ఏజెన్సీ తెలిపింది.

    భూకంపం

    శాంటా రోసా విమానాశ్రయం స్వల్పంగా దెబ్బతింది

    కనీసం 44 ఇళ్లు ధ్వంసమయ్యాయని, మరో 90 దెబ్బతిన్నాయని ఏజెన్సీ తెలిపింది. దాదాపు 50 విద్యా భవనాలు, 30 కంటే ఎక్కువ ఆరోగ్య కేంద్రాలు కూడా తీవ్రంగా , భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో రహదారులు మూసుకుపోయాయి. శాంటా రోసా విమానాశ్రయం స్వల్పంగా దెబ్బతింది.

    ప్రభుత్వ ఆయిల్ కంపెనీ పెట్రోఎక్వెడార్ ముందు జాగ్రత్తగా ఖాళీ చేసి, కార్యకలాపాలను ఆపింది. అయితే నష్టం గురించి నివేదించలేదని ఏజెన్సీ తెలిపింది. ఈక్వెడార్ జియోఫిజిక్స్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, భారీ భూకంపం తరువాత గంటలో తక్కువ తీవ్రతలో రెండు ప్రకంపనలు సంభవించాయి.

    దేశంలోని ఉత్తర ప్రాంతంలో భూకంపం సంభవించిందని, అయితే ప్రజలకు లేదా నిర్మాణాలకు హాని జరిగినట్లు నివేదికలు లేవని పెరూ అధికారులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భూకంపం
    ప్రపంచం
    ప్రకటన
    నష్టం

    తాజా

    Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన తెలంగాణ
    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు  విశాఖపట్టణం
    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం  ఆపరేషన్‌ సిందూర్‌
    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్

    భూకంపం

    టర్కీ, సిరియాలో మరణ మృదంగం: 15,000 దాటిన భూకంప మరణాలు టర్కీ
    టర్కిలో 21,000 చేరుకున్న మరణాలు అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌లు ప్రపంచం
    పేరుతో పాటు కొత్త కుటుంబంలో భాగమైన సిరియా భూకంప శిథిలాలలో జన్మించిన శిశువు ప్రపంచం
    టర్కీ లో ఆరేళ్ళ బాలికను రక్షించిన స్నిపర్ డాగ్స్ రోమియో,జూలీ ప్రపంచం

    ప్రపంచం

    ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో టాప్ 29 స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    2023లో ద్రవ్య విధానం వలన భారతదేశ ఎగుమతులు దెబ్బతినే అవకాశం వ్యాపారం
    ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్ చేసిన అమెరికా బ్యాంక్
    గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన సూఫియా సూఫీ రన్నింగ్

    ప్రకటన

    మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన 5 పనులు పన్ను
    ఆధార్ కార్డ్ పోయిందా, అయితే ఇలా చేయండి ఆధార్ కార్డ్
    టాటా పంచ్ కు పోటీగా మైక్రో SUVను లాంచ్ చేయనున్న హ్యుందాయ్ ఇండియా ఆటో మొబైల్
    సిలికాన్ వ్యాలీ బ్యాంకు రుణాలలో కొంత భాగాన్ని కొనుగోలు చేయాలని చూస్తోన్న సంస్థ బ్యాంక్

    నష్టం

    ఉద్యోగుల జీతాలను తగ్గిస్తున్న ఇంటెల్ సీఈఓ వేతనంలో 25 శాతం కోత ఉద్యోగుల తొలగింపు
    నాల్గవ త్రైమాసికంలో 12 మిలియన్లతో 375 మిలియన్ల యూజర్లకు చేరుకున్న స్నాప్‌చాట్‌ టెక్నాలజీ
    FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ అదానీ గ్రూప్
    224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ స్టాక్ మార్కెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025