NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్ళు, వాటి వివరాలు, టికెట్ ధరల ఇవే..  
    తదుపరి వార్తా కథనం
    తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్ళు, వాటి వివరాలు, టికెట్ ధరల ఇవే..  
    కాచిగూడ-యశ్వంత్ పూర్, చెన్నై-విజయవాడ వందే భారత్ రైళ్ళ వివరాలు

    తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్ళు, వాటి వివరాలు, టికెట్ ధరల ఇవే..  

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 23, 2023
    05:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ నెల 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ, మరో 9వందే భారత్ రైళ్ళను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అందులో రెండు రైళ్ళు తెలుగు రాష్టాల గుండా వెళ్ళనున్నాయి.

    కాచిగూడ- యశ్వంత్ పూర్, చెన్నై- విజయవాడ మీదుగా వందే భారత్ రైళ్ళు ప్రయాణించనున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.

    కాచిగూడ - యశ్వంత్ పూర్ రైలు వివరాలు:

    కాచిగూడ నుండి ఉదయం 5:30గంటలకు ప్రారంభమవుతుంది. యశ్వంత్ పూర్ చేరుకోవడానికి 8:30గంటల సమయం తీసుకుని మధ్యాహ్నం 2గంటలకు గమ్యాన్ని చేరుకుంటుంది.

    కాచిగూడ-యశ్వంత్ పూర్ ప్రయాణానికి చైర్ కార్ ధర 1600రూపాయలు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ 2915గా ఉంది.

    యశ్వంత్ పూర్-కాచిగూడ తిరుగు ప్రయాణానికి చైర్ కార్ 1540రూపాయలుగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ 2865గా ఉంది.

    Details

    చెన్నై - విజయవాడ టికెట్ ధరలు 

    చెన్నై నుండి ఉదయం 5:30గంటలకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుంది. 6గంటల 40నిమిషాల్లో విజయవాడ చేరుకుంటుంది.

    అంటే మధ్యాహ్నం 12:10గంటల వరకు విజయవాడ స్టేషన్లో ఉంటుంది.

    చెన్నై నుండి విజయవాడ చైర్ కార్ టికెట్ ధర 1920రూపాయలు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర 2540గా ఉంది.

    విజయవాడ నుండి చెన్నై తిరుగు ప్రయాణంలో చైర్ కార్ టికెట్ ధర 1420రూపాయలు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర 2630గా ఉంది.

    చెన్నై నుండి విజయవాడ వందే భారత్ ఎక్స్ ప్రెస్ మంగళవారం తప్ప మిగిలిన ఆరు రోజుల్లో అందుబాటులో ఉంటుంది.

    కాచిగూడ నుండి యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ బుధవారం తప్ప అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైల్వే శాఖ మంత్రి
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    రైల్వే శాఖ మంత్రి

    సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం భారతదేశం
    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్: రిజిస్ట్రేషన్ల కోసం 'కార్డ్‌ ప్రైమ్‌' సాఫ్ట్ వేర్ .. 31వ తేదీ నుంచి అమలు  సాఫ్ట్ వేర్
    ఆంధ్రప్రదేశ్‌: ఎస్సై ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షకు తేదీలు ఖరారు  ఉద్యోగం
    భక్తుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?.. టీటీడీ, అటవీశాఖకు హైకోర్టు నోటీసులు  తిరుమల తిరుపతి
    శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం శ్రీశైలం

    తెలంగాణ

    TS Gurukulam: గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ భారతదేశం
    TS DSC 2023: గుడ్ న్యూస్.. 5089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఉద్యోగం
    ఉస్మానియా యూనివర్సిటీ 16వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి నవనీత్ రావు కన్నుమూత  భారతదేశం
    మైనంపల్లి ఇంటికి వేలాదిగా తరలి వెళ్ళిన బీఆర్ఎస్ శ్రేణులు: తన భవిష్యత్ కార్యచరణపై మైనంపల్లి క్లారిటీ  బీఆర్ఎస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025