NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kaleshwaram Project: కాళేశ్వరం కేసు.. ఇంజినీర్లపై రేపటి నుంచి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కొనసాగింపు 
    తదుపరి వార్తా కథనం
    Kaleshwaram Project: కాళేశ్వరం కేసు.. ఇంజినీర్లపై రేపటి నుంచి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కొనసాగింపు 
    కాళేశ్వరం కేసు.. ఇంజినీర్లపై రేపటి నుంచి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కొనసాగింపు

    Kaleshwaram Project: కాళేశ్వరం కేసు.. ఇంజినీర్లపై రేపటి నుంచి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కొనసాగింపు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 22, 2024
    02:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాళేశ్వరం ప్రాజెక్ట్‌ విచారణలో కీలక మలుపు.. రేపటి నుంచి మళ్లీ క్రాస్ ఎగ్జామినేషన్‌ ప్రారంభం కానుంది. ఇంజినీర్లు, విశ్రాంత ఇంజినీర్లు, ఉన్నతాధికారులను జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో విచారించనున్నారు.

    గతంలో ఇప్పటికే విచారణకు హాజరైన వారిని కూడా మరోసారి పిలిపించనున్నారు. ఈ నెల 29వ తేదీ వరకు ఈ విచారణ కొనసాగుతుందని సమాచారం.

    మంగళవారం నీటిపారుదలశాఖ అధికారులతో జస్టిస్‌ పీసీ ఘోష్‌ సమావేశమయ్యారు.

    విజిలెన్స్‌ డీజీకి వీలైనంత త్వరగా తుది నివేదిక అందించాలని ఆయన ఆదేశించారు.

    Details

    మరిన్ని అంశాలపై విచారణ

    ప్రాజెక్ట్‌ ఆనకట్టలు నిర్మించిన సంస్థల ప్రతినిధులను కూడా ఈ విచారణలో పిలిపించనున్నారు.

    నిర్మాణ పనుల రికార్డులు, సంస్థల లావాదేవీల వివరాలను కమిషన్‌ క్షుణ్ణంగా పరిశీలించనుంది. అఫిడవిట్‌ దాఖలు చేసిన వి. ప్రకాశ్‌ కూడా విచారణకు హాజరు కానున్నారు.

    ఎన్డీఎస్‌ఏ, కాగ్‌ నివేదికలను ఆధారంగా చేసుకొని మరిన్ని అంశాలపై విచారణ జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాళేశ్వరం ప్రాజెక్టు
    ఇండియా

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    కాళేశ్వరం ప్రాజెక్టు

    Annaram Barrage: అన్నారం బ్యారేజీలో లీకేజీ.. భయాందోళనలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ప్రజలు అన్నారం బ్యారేజీ
    Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీపై డ్యాం సేప్టీ సంచలన నివేదిక.. మళ్లీ కొత్తగా కట్టాల్సిందేనట కేంద్ర ప్రభుత్వం
    Uttam Kumar Reddy: ఎవరినీ వదిలిపెట్టం: కాళేశ్వరం బ్యారేజీ పిల్లర్ల కుంగిపోడవంపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం  ఉత్తమ్ కుమార్‌రెడ్డి
    Medigadda visit: 29న ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు మేడిగడ్డ పర్యటన  మేడిగడ్డ బ్యారేజీ

    ఇండియా

    RG Kar ex-principal: సందీప్ ఘోష్‌కి భారీ షాకిచ్చిన కోర్టు.. నేరం రుజువైతే మరణశిక్ష..?  కోల్‌కతా
    Prakash Karat: సీతారాం ఏచూరి స్థానంలో ప్రకాష్ కరత్.. నూతన ప్రధాన కార్యదర్శిగా నియామకం  దిల్లీ
    Cocaine Seized: దిల్లీలో కలకలం రేపిన డ్రగ్స్.. రూ.2వేల కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం దిల్లీ
    Bihar:వరద నీటిలో ఐఏఎఫ్ చాపర్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. ఎందుకంటే?  బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025