NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త; ఈనెల 26నుంచి రైతుబంధు నగదు జమ 
    తదుపరి వార్తా కథనం
    రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త; ఈనెల 26నుంచి రైతుబంధు నగదు జమ 
    రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త; ఈనెల 26నుంచి రైతుబంధు నగదు జమ

    రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త; ఈనెల 26నుంచి రైతుబంధు నగదు జమ 

    వ్రాసిన వారు Stalin
    Jun 19, 2023
    06:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదును జమ చేయనున్నట్లు ప్రకటించారు.

    రైతుల ఖాతాల్లోకి నేరుగా రైతుబంధు నగదు జమ అవుతుందని స్పష్టం చేశారు.

    అలాగే అర్హులైన పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పట్టాల పంపిణీ తర్వాత రైతు బంధును కూడా పోడు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

    దీంతో పట్టాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పోడు రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వానకాలం 'రైతుబంధు' నిధులను విడుదల చేయాలని కేసీఆర్ ఆదేశం

    వానకాలం పంట పెట్టుబడి 'రైతుబంధు' నిధులను జూన్ 26 నుండి విడుదల చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

    రాష్ట్ర రైతాంగానికి ఎప్పటిలాగే నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో ఆర్థిక సాయం జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖా మంత్రి శ్రీ హరీష్ రావును, ప్రత్యేక… pic.twitter.com/hyQZ0Tf7bS

    — Telangana CMO (@TelanganaCMO) June 19, 2023

    కేసీఆర్

    హైదరాబాద్ నుంచి కందుకూరు వరకు మెట్రో రైలు విస్తరణ: సీఎం కేసీఆర్

    రాజధాని ప్రాంతంలోని మరిన్ని ప్రాంతాలకు హైదరాబాద్‌ మెట్రో రైలు నెట్‌వర్క్‌ను విస్తరింపజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రకటించారు.

    రంగారెడ్డిలోని తూములూరు గ్రామంలో హరితహారం ఫేజ్-9ను ప్రారంభించిన ఆయన కీలక వ్యాఖ్యలుచేశారు.

    హైదరాబాద్ మెట్రో రైలును శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించడం త్వరలో పూర్తవుతుందని, దానిని మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు వరకు పొడిగించనున్నట్లు చెప్పారు.

    కందుకూరు వరకు మెట్రో రైల్‌ను పొడిగించాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చేసిన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్, ఇది నిజమైన డిమాండ్ అని, దీనిని వెంటనే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ
    తాజా వార్తలు
    హైదరాబాద్

    తాజా

    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ
    Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ! శుభమన్ గిల్

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ తెలంగాణ
    'హిందువుగా పుట్టాను, హిందువుగానే చనిపోతాను'; కేఏ పాల్ ఆసక్తికర కామెంట్స్ కేఏ పాల్
    హ్యాపీ బర్త్ డే కేసీఆర్: జాతీయ రాజకీయాలే టార్గెట్ లైఫ్-స్టైల్
    కేసీయార్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి బెలూన్లు పేలి కాలేరు వెంకటేష్ కు గాయాలు అంబర్‌పేట్

    తెలంగాణ

    పోలవరంలో నీరు నిల్వ చేయొద్దంటున్న తెలంగాణ.. ఏపీ సర్కార్ మౌనం  ఆంధ్రప్రదేశ్
    15 నిమిషాల ముందే గేట్ క్లోజ్.. గ్రూప్1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు పరీక్షలు
    ఏపీ, తెలంగాణలో ఘనంగా ఏరువాక పౌర్ణమి; వ్యవసాయ పనులు షూరూ  ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: రానున్న 3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా వర్షాలు హైదరాబాద్

    తాజా వార్తలు

    గ్రీస్ తీరంలో మునిగిపోయిన పడవ: 79 మంది వలసదారులు మృతి గ్రీస్
    బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్: గుజరాత్ తీరంలో రెడ్ అలర్ట్ జారీ  తుపాను
    బ్రిటన్ రాజు ప్రతి ఏటా రెండు పుట్టిన రోజులను ఎందుకు జరుపుకుంటారో తెలుసా? బ్రిటన్
    అంతరిక్ష కేంద్రం నుంచి బిపోర్‌జాయ్ తుపాను చిత్రాలను బంధించిన వ్యోమగామి  అంతరిక్షం

    హైదరాబాద్

    తెలంగాణ పర్యాటక రంగం కొత్త పుంతలు; బడ్జెట్ హోటళ్ల నిర్మాణం తెలంగాణ
    నేడు హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ రాక: అమె 'పొలిటికల్ టూరిస్ట్' అంటూ కేటీఆర్ ఫైర్ ప్రియాంక గాంధీ
     హై స్పీడ్‌తో హైదరాబాద్-విశాఖపట్నం రహదారి నిర్మాణం; 56 కి.మీ తగ్గనున్న దూరం విశాఖపట్టణం
    దేశంలోనే రెండో అత్యుత్తమ హై స్ట్రీట్‌గా నిలిచిన సోమాజిగూడ  బెంగళూరు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025