NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Arvind Kejriwal: మోదీ పేరు ఎత్తితే మీ భర్తలకు భోజనం పెట్టకండి: మహిళలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి 
    తదుపరి వార్తా కథనం
    Arvind Kejriwal: మోదీ పేరు ఎత్తితే మీ భర్తలకు భోజనం పెట్టకండి: మహిళలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి 
    Arvind Kejriwal: మోదీ పేరు ఎత్తితే మీ భర్తలకు భోజనం పెట్టకండి: మహిళలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి

    Arvind Kejriwal: మోదీ పేరు ఎత్తితే మీ భర్తలకు భోజనం పెట్టకండి: మహిళలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి 

    వ్రాసిన వారు Stalin
    Mar 10, 2024
    12:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును జపిస్తే భర్తలకు భోజనం పెట్టవద్దని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మహిళలకు విజ్ఞప్తి చేసారు.

    దిల్లీలో 'మహిళల సన్మాన కార్యక్రమం' పేరుతో టౌన్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడారు.

    ప్రధాని మోదీ పేరును చాలా మంది జపిస్తున్నారని, దానిని మహిళలే సరిదిద్దాలని సూచించారు.

    'మీ భర్తలు మోడీ పేరును జపిస్తే, వారికి సేవ చేయబోమని చెప్పండి' అంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

    2024-25 బడ్జెట్‌లో 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ నెలకు రూ.1,000 అందించే ప్రణాళికను ప్రకటించిన తర్వాత మహిళలతో సంభాషించడానికి కేజ్రీవాల్ ఈ కార్యక్రమం నిర్వహించారు.

    మోదీ

    బీజేపీ మహిళలకు ఏం చేసింది?: కేజ్రీవాల్

    తనకు, ఆప్‌కి మద్దతిస్తామని ప్రమాణం చేయమని వారి కుటుంబ సభ్యులను అడగాలని అరవింద్ కేజ్రీవాల్ మహిళలను కోరారు.

    అలాగే, తమ సోదరుడు కేజ్రీవాల్ మాత్రమే మహిళలకు నిలబడుతాడని, ఈ విషయాన్ని బీజేపీకి మద్దతు ఇస్తున్న ఇతర మహిళలకు చెప్పాలని ఆయన కోరారు.

    తాను మహిళల కోసం కరెంటు ఉచితం, బస్సు టిక్కెట్లు ఉచితం, ఇప్పుడు మహిళలకు ప్రతి నెల రూ. 1,000 ఇస్తున్నానన్నారు.

    కానీ బీజేపీ మహిళలకు ఏం చేసిందని ప్రశ్నించారు. మహిళా సాధికారత పేరుతో మహిళలను బీజేపీ మోసం చేసిందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్
    దిల్లీ
    తాజా వార్తలు

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    అరవింద్ కేజ్రీవాల్

    ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్‌.. ఆకాంక్షిస్తున్న ఆమ్‌ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి షాక్.. సీబీఐ విచారణకు హోం మంత్రిత్వ శాఖ ఆదేశం సీబీఐ
    సీబీఐ నిరూపించలేకపోతే ప్రధాని రాజీనామా చేస్తారా?: అరవింద్ కేజ్రీవాల్ భారతదేశం
    వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రణాళిక జాబితాను సిద్ధం చేసిన దిల్లీ ప్రభుత్వం  భారతదేశం

    దిల్లీ

    Delhi: మహిళపై వ్యక్తి అత్యాచారం,ఆమెపై 'వేడి పప్పు'పోసి, చిత్రహింసలు  అత్యాచారం
    Arvind Kejriwal: ఎక్సైజ్ పాలసీ కేసు.. కేజ్రీవాల్‌పై దిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం  అరవింద్ కేజ్రీవాల్
    Karnataka Congress: కేంద్రానికి వ్యతిరేకంగా దిల్లీలో 135 మంది కర్ణాటక ఎమ్మెల్యేల ఆందోళన కర్ణాటక
    Farmers protest: దిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. హర్యానా, హస్తిన పోలీసుల అలర్ట్  హర్యానా

    తాజా వార్తలు

    రాజకీయాల్లోకి కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి.. బీజేపీలో చేరిక బీజేపీ
    డీకే శివకుమార్‌కు భారీ ఊరట.. మనీలాండరింగ్ కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు  సుప్రీంకోర్టు
    BRS-BSP: లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ కలిసి పోటీ చేస్తాం: కేసీఆర్ ప్రకటన  బీఆర్ఎస్
    Kenya plane collision: గాల్లో రెండు విమానాలు ఢీ.. ఇద్దరు మృతి  కెన్యా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025