NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రన్‌వేని తాకిన విమానం తోక భాగం; తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ
    భారతదేశం

    రన్‌వేని తాకిన విమానం తోక భాగం; తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ

    రన్‌వేని తాకిన విమానం తోక భాగం; తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 24, 2023, 04:08 pm 1 నిమి చదవండి
    రన్‌వేని తాకిన విమానం తోక భాగం; తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ

    కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం పూర్తిస్థాయి ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాలికట్(కోజికోడ్) విమానాశ్రయం నుంచి సౌదీ అరేబీయాలోని డమ్మామ్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ IX 385 విమానాన్ని హైడ్రాలిక్ వైఫల్యం నేపథ్యంలో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దారి మళ్లించారు. విమానం తిరువనంతపురంలో మధ్యాహ్నం 12.15 గంటలకు ల్యాండ్ అయినట్లు విమానాశ్రయంలో తెలిసిన వర్గాలు తెలిపాయి.

    విమానం లాండ్ అయిన ఎమర్జెన్సీని ఉపసంహరణ: అధికారులు

    ఉదయం కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ IX 385 విమానం తోక భాగం రన్‌వేని తాకినట్లు ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడించాయి. 182మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం సురక్షితమైన ల్యాండింగ్ కోసం తిరిగి తిరువనంతపురానికి విమానాన్ని మళ్లించారు. అయితే విమానం లాండ్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీని కూడా ఉపసంహరించున్నట్లు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ వల్ల విమాన సేవలు ఏవీ ప్రభావితం కాలేదని విమానాశ్రయ అధికారి తెలిపారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    కేరళ
    ఎయిర్ ఇండియా
    విమానం

    కేరళ

    కేరళ: హోటల్ యజమాని హత్య; ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం లభ్యం  హత్య
    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  రైలు ప్రమాదం
    'ది కేరళ స్టోరీ'పై బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధంపై సుప్రీంకోర్టు స్టే  సినిమా
    కేరళకు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం, జూన్ 4న వచ్చే అవకాశం: ఐఎండీ ఐఎండీ

    ఎయిర్ ఇండియా

    దిల్లీ-సిడ్నీ: గాలిలో ఉన్న ఎయిర్ ఇండియా విమానంలో కుదుపు, ప్రయాణికులకు గాయాలు  దిల్లీ
    గో ఫస్ట్ విమానాల కోసం లీజుదార్లతో టాటా, ఇండిగో విడివిడిగా చర్చలు టాటా
    నేటి నుంచి ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ లో కొత్త రూల్స్ ఫోన్
    ఎయిర్ ఇండియాలో డిజిటల్ సిస్టమ్స్ అప్‌గ్రేడ్; చాట్‌జీపీటీ కోసం రూ.1600కోట్ల పెట్టుబడి  తాజా వార్తలు

    విమానం

    భారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు దిల్లీ
    'గో ఫస్ట్' విమాన సర్వీసుల రద్దు మే 26 వరకు పొడిగింపు తాజా వార్తలు
    పీకల్లోతు కష్టాల్లో ఉన్న 'గో ఫస్ట్' మళ్లీ టేకాఫ్ అవుతుందా?  ఇండియా లేటెస్ట్ న్యూస్
    రాజస్థాన్‌: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి రాజస్థాన్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023