NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేరళ: మలప్పురంలో పర్యాటకుల పడవ బోల్తా; 22మంది మృతి 
    తదుపరి వార్తా కథనం
    కేరళ: మలప్పురంలో పర్యాటకుల పడవ బోల్తా; 22మంది మృతి 

    కేరళ: మలప్పురంలో పర్యాటకుల పడవ బోల్తా; 22మంది మృతి 

    వ్రాసిన వారు Stalin
    May 08, 2023
    12:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళ మలప్పురంలోని తానూర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న హౌస్‌బోట్ బోల్తా పడటంతో 22 మంది మృతి చెందారు. అందులో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు జిల్లా యంత్రాంగం చెబుతోంది.

    కాపాడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు మంత్రి వి అబ్దురహిమాన్ తెలిపారు. బోటు కింద మరికొంత మంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

    బోల్తా పడిన పడవను ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, స్వచ్ఛంద సేవా సిబ్బంది సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    ఈ ఘటన ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ప్రస్తుతం తెలియరాలేదు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సహాయక చర్యలు కొనసాగుతున్నాయి: మంత్రి రాజన్

    Malappuram boat accident | Death toll rises to 22. The exact number of people who were travelling on the boat could not be confirmed. CM will reach here at around 9.30 am. Search operation is underway. NDRF, fire and Scuba diving teams are conducting the search operation. Navy's… https://t.co/M2qZ2zAhCs pic.twitter.com/Bn7VjoaU23

    — ANI (@ANI) May 8, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? టాలీవుడ్
    Revanth Reddy: నేడు నాగర్‌ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన రేవంత్ రెడ్డి
    Vizianagaram: హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర? భగ్నం చేసిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్! విజయనగరం
    Gulzar House : యజమాని నిర్లక్ష్యమే కారణమా..? గుల్జార్ హౌస్ ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి! హైదరాబాద్

    కేరళ

    ఆపరేషన్ 'పీఎఫ్ఐ'.. కేరళ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు భారతదేశం
    కేరళలో మరో సంపన్న ఆలయం.. గురువాయూర్ గుడి బ్యాంకు డిపాజిట్లు ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా? భారతదేశం
    ఇక ఉపాధ్యాయులను 'సార్', 'మేడమ్' అని పిలవరు, కేరళ పాఠశాలల్లో కొత్త ఒరవడి భారతదేశం
    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కాంగ్రెస్

    తాజా వార్తలు

    దిల్లీ మద్యం పాలసీ కేసు: ఛార్జిషీట్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును చేర్చిన ఈడీ  దిల్లీ
    కాళీ దేవతపై ఉక్రెయిన్ అనుచిత ట్వీట్; భారతీయులకు క్షమాపణలు చెప్పిన ఆ దేశ మంత్రి  ఉక్రెయిన్
    భూమిని తాకిన అయస్కాంత తుఫాను; లద్దాఖ్‌లో అబ్బురపరిచిన అరోరా దృశ్యాలు లద్దాఖ్
    అకాల వర్షాలకు తడిసిన పంటను కొనుగోలు చేస్తాం: మంత్రి గంగుల కమలాకర్ గంగుల కమలాకర్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    జులై 1నుంచి అమర్‌నాథ్ యాత్ర; నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం  జమ్ముకశ్మీర్
    భద్రతా కారణాలతో అతిక్ అహ్మద్ హంతకులను ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలింపు ఉత్తర్‌ప్రదేశ్
    హర్యానా: రైస్‌మిల్లు కుప్పకూలి నలుగురు మృతి; 20మందికి గాయాలు హర్యానా
    దిల్లీలో టీఎంసీ నేత ముకుల్ రాయ్ ప్రత్యక్షం; మిస్సింగ్‌పై వీడిన ఉత్కంఠ పశ్చిమ బెంగాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025