NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేరళ: మలప్పురంలో పర్యాటకుల పడవ బోల్తా; 22మంది మృతి 
    కేరళ: మలప్పురంలో పర్యాటకుల పడవ బోల్తా; 22మంది మృతి 
    భారతదేశం

    కేరళ: మలప్పురంలో పర్యాటకుల పడవ బోల్తా; 22మంది మృతి 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 08, 2023 | 12:05 pm 0 నిమి చదవండి
    కేరళ: మలప్పురంలో పర్యాటకుల పడవ బోల్తా; 22మంది మృతి 

    కేరళ మలప్పురంలోని తానూర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న హౌస్‌బోట్ బోల్తా పడటంతో 22 మంది మృతి చెందారు. అందులో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు జిల్లా యంత్రాంగం చెబుతోంది. కాపాడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు మంత్రి వి అబ్దురహిమాన్ తెలిపారు. బోటు కింద మరికొంత మంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. బోల్తా పడిన పడవను ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, స్వచ్ఛంద సేవా సిబ్బంది సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ప్రస్తుతం తెలియరాలేదు.

    సహాయక చర్యలు కొనసాగుతున్నాయి: మంత్రి రాజన్

    Malappuram boat accident | Death toll rises to 22. The exact number of people who were travelling on the boat could not be confirmed. CM will reach here at around 9.30 am. Search operation is underway. NDRF, fire and Scuba diving teams are conducting the search operation. Navy's… https://t.co/M2qZ2zAhCs pic.twitter.com/Bn7VjoaU23

    — ANI (@ANI) May 8, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    కేరళ
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    కేరళ

    కేరళ: భారత తొలి 'వాటర్ మెట్రో'ను ప్రారంభించిన మోదీ; టికెట్ ధర ఎంతంటే!  ప్రధాన మంత్రి
    కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    దేశంలోనే మొదటి 'వాటర్ మెట్రో' కేరళలో ఏర్పాటు; దాని విశేషాలను తెలుసుకోండి  మెట్రో స్టేషన్
    SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంధనం

    తాజా వార్తలు

    జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు రైతు నాయకుల మద్దతు  రెజ్లింగ్
    మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు  మణిపూర్
    టెక్సాస్‌లో తుపాకీ గర్జన: 9 మంది మృతి, ఏడుగురికి గాయాలు  టెక్సాస్
    మణిపూర్‌లో 'నీట్ యూజీ 2023' పరీక్ష వాయిదా  మణిపూర్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తల్లి తోకతో బుల్లి చిరుత హల్ చల్; వీడియో వైరల్ సోషల్ మీడియా
    NEET UG 2023 అడ్మిట్ కార్డ్‌ను విడుదల; ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే? భారతదేశం
    దేశంలో స్వల్పంగా పరిగిన కరోనా కేసులు; కొత్తగా 3,962 మందికి వైరస్ కరోనా కొత్త కేసులు
    మేము నేరస్థులమా? మమ్మల్ని చంపేయండి; అర్దరాత్రి ఉద్రిక్తతపై వినేష్ ఫోగట్‌ కన్నీటి పర్యంతం  దిల్లీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023