NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ; తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరీ
    తదుపరి వార్తా కథనం
    తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ; తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరీ

    తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ; తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరీ

    వ్రాసిన వారు Stalin
    Jul 04, 2023
    04:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సంస్థాగతంగా సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తోంది.

    అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది.

    తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా డి.పురందేశ్వరిని జాతీయ ప్రెసిడెండ్ నడ్డా నియమించారు.

    అలాగే జార్ఖండ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ సిఎం బాబులాల్ మరాండీ, పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా సునీల్ జాఖర్ నియమితులయ్యారు.

    తెలంగాణలో ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్‌ను పార్టీ నియమించింది.

    తెలంగాణ నుంచి రాబోయే రోజుల్లో బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా చేరవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    ఈ పరిణామం క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

    G Kishan Reddy has been appointed as BJP state president of Telangana, D Purandeshwari appointed as the state president of Andhra Pradesh BJP, former CM Babulal Marandi becomes the state president of Jharkhand, Sunil Jakhar - the party's state president of Punjab. pic.twitter.com/j4QSxZbFim

    — ANI (@ANI) July 4, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్
    కిషన్ రెడ్డి

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    బీజేపీ

    తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు  తమిళనాడు
    మిగతా రాష్ట్రాల్లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతం: రాహుల్ గాంధీ  రాహుల్ ద్రావిడ్
    అధికార పార్టీకి మరోసారి షాకిచ్చిన కర్ణాటక ఓటర్లు; 38ఏళ్లుగా ఇదే సంప్రదాయం  కర్ణాటక
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాన్నికి కారణాలివేనా? కర్ణాటక

    తెలంగాణ

    TS KGBV Recruitment 2023: కస్తూర్బా విద్యాలయాల్లో 1241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్  ఉద్యోగం
    హైదరాబాద్‌ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు; భారీగా మెఫెంటెర్‌మైన్‌ సల్ఫేట్‌ ఇంజక్షన్లు స్వాధీనం  హైదరాబాద్
    రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త; ఈనెల 26నుంచి రైతుబంధు నగదు జమ  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 2 రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు నైరుతి రుతుపవనాలు

    ఆంధ్రప్రదేశ్

    వైకాపా ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు.. ఆస్పత్రిలో పలువురి పరామర్శ ఎమ్మెల్యే
    టిక్కెట్ కోసం సీఎం జగన్‌ను 5 సార్లు కలిశా, అయినా ఫలితంలేదు : ఎమ్మెల్యే మేకపాటి తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాకు అస్వస్థత; ఆస్పత్రిలో చేరిక  రోజా సెల్వమణి
    ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఝలక్ ఇచ్చిన స్టాఫ్.. పేషీ సిబ్బందికి 8 నెలలుగా జీతాల్లేవ్ ప్రభుత్వం

    కిషన్ రెడ్డి

    హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం  ద్రౌపది ముర్ము
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025