కిషన్ రెడ్డి: వార్తలు
National Turmeric Board: నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు.. 29న అమిత్షా చేతుల మీదుగా ప్రారంభం.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడి
పసుపు సాగు చేస్తున్న రైతుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Kishan Reddy : తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ.. లక్ష కోట్లతో ఐదు కారిడార్ ప్రాజెక్టులు
కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత దశాబ్దంలో దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరిగిందని చెప్పారు.
Kazipet rail Coach Factory: 2026 మార్చి నుంచి కాజీపేటలో కోచ్ల ఉత్పత్తి ప్రారంభం.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడి
కాజీపేట రైల్వే తయారీ యూనిట్లో 2026 మార్చి నుంచి రైలు కోచ్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు.
Kishan Reddy: రూ.18,772 కోట్ల అంచనా వ్యయంతో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు.. కిషన్ రెడ్డి ప్రకటన
ఆర్ఆర్ఆర్ (రింగురోడ్ ప్రాజెక్టు) మొత్తం అంచనా వ్యయం రూ.18,772 కోట్లు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Amberpet Flyover: అంబర్పేట్ ఫ్లైఓవర్ ప్రారంభం.. నగరవాసుల దశాబ్దాల కల నెరవేరింది!
హైదరాబాద్ నగరవాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అంబర్పేట్ ఫ్లైఓవర్ ఎట్టకేలకు వాహనాల రాకపోకలకు తెరుచుకుంది.
Kishan Reddy: ఏడాదికే కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి : కిషన్ రెడ్డి
తెలంగాణలో బీజేపీని అధికారంలో నుంచి దించేందుకు పదేళ్లు పట్టిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Kishan Reddy: దేశంలో బొగ్గు ద్వారానే 72% విద్యుదుత్పత్తి: కిషన్రెడ్డి
దేశంలో డిమాండ్కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు.
Kishan Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ.. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పోటీపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
National Turmeric Board : నేడు జాతీయ పసుపు బోర్డు ఆవిష్కరణ.. నిజామాబాద్ నుంచి ప్రారంభం
ఇవాళ జాతీయ పసుపు బోర్డు మొదలుకానుంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈ బోర్డును వర్చువల్ రూపంలో ప్రారంభించనున్నారు.
Kazipet: కాజీపేటలో రైల్వే ప్లాంట్.. ఆధునిక సాంకేతికతతో మాన్యుఫ్యాక్చరింగ్ విభాగం
కాజీపేటలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు జరుగుతోందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
Rail Coach Factory: కాజీపేటలో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్.. వచ్చే ఆగస్టుకు సిద్ధం.. 3 వేల మందికి ఉపాధి..
కాజీపేటలో ఏర్పాటవుతున్న రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు.
kishanreddy: హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్.. 2025 డిసెంబర్ నాటికి పూర్తి
హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ను (MMTS) పొడిగించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Kishan Reddy: జమిలి ఎన్నికలపై కేంద్ర కమిటీ: కిషన్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల అమలుకై ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Kishanreddy: జాతీయ విపత్తుగా ప్రకటించట్లేదు: కిషన్ రెడ్డి
కేంద్రం విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాలకు సహాయం అందిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Telangana Elections 2023: తెలంగాణలో బీజేపీ గెలిస్తే.. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తాం: కిషన్ రెడ్డి
తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును'భాగ్యనగర్'గా మారుస్తామని కేంద్రమంత్రి,బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు.
దిల్లీలో తెలంగాణ బీజేపీ పెద్దల కీలక మంతనాలు.. ఇవాళ ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ఇవాళ ప్రకటించేందుకు బీజేపీ రెడి అయ్యింది. ఈ మేరకు తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డితో పాటు బీజేపీ అగ్రనేతలు దిల్లీకి పయనమయ్యారు.
పవన్ కళ్యాణ్తో తెలంగాణ బీజేపీ నేతల భేటీ.. రెండు రోజుల్లో పొత్తుపై క్లారిటీ
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ బుధవారం భేటీ అయ్యారు.
KISHAN REDDY: బాటసింగారం వెళ్తుండగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మళ్లీ క్రియాశీలకంగా మారుతోంది. ఈ మేరకు పోలీసుల వైఖరిని నిరసిస్తూ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్రెడ్డి భారీ వర్షంలోనే బైఠాయించారు.
కేంద్రమంత్రి పదవిపై దిల్లీ పెద్దల మాటకు కట్టుబడి ఉంటా : కిషన్ రెడ్డి
తెలంగాణ భారతీయ జనతా పార్టీలో గత కొద్ది రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ; తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరీ
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సంస్థాగతంగా సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తోంది.
హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం
స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం హైదరాబాద్కు వచ్చారు.