NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీలో తెలంగాణ బీజేపీ పెద్దల కీలక మంతనాలు.. ఇవాళ ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశం
    తదుపరి వార్తా కథనం
    దిల్లీలో తెలంగాణ బీజేపీ పెద్దల కీలక మంతనాలు.. ఇవాళ ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశం
    ఇవాళ ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశం

    దిల్లీలో తెలంగాణ బీజేపీ పెద్దల కీలక మంతనాలు.. ఇవాళ ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 19, 2023
    01:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ఇవాళ ప్రకటించేందుకు బీజేపీ రెడి అయ్యింది. ఈ మేరకు తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డితో పాటు బీజేపీ అగ్రనేతలు దిల్లీకి పయనమయ్యారు.

    అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు కొనసాగుతుందని, ఈ క్రమంలోనే గురువారం తొలి జాబితాను విడుదల చేయాలని పార్టీ భావిస్తోంది.

    జాబితా ఖరారు కోసం కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు.

    35 మంది పేర్లతో తొలి జాబితా విడుదల చేసే అవకాశముందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. వీలైతే 60 మంది పేర్లతో తొలి జాబితా ప్రకటించేందుకు పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

    DETAILS

    దిల్లీ పెద్దలతో కీలక సమావేశం 

    కాంగ్రెస్, బీఆర్ఎస్ అసంతృప్త నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉన్న దృష్ట్యా అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యం అవుతోందని బీజేపీ చెబుతోంది.

    తెలంగాణ కాషాయ కీలక నేతలు ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో నేడు దిల్లీలో సమావేశం కానున్నారు. ఈ మేరకు రోడ్ మ్యాప్ ను రాష్ట్ర నాయకులకు కేంద్రం అధినాయకత్వం ఇవ్వనుంది.

    రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 6వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్క కంటోన్మెంట్ స్థానానికే ఏకంగా 66 అప్లికేషన్లు అందడం గమనార్హం.

    ఈ దఫా తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని కేంద్ర కమలదళపతులు పట్టుదలగా ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కిషన్ రెడ్డి
    బీజేపీ
    తెలంగాణ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కిషన్ రెడ్డి

    హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం  ద్రౌపది ముర్ము
    తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ; తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరీ బీజేపీ
    కేంద్రమంత్రి పదవిపై దిల్లీ పెద్దల మాటకు కట్టుబడి ఉంటా : కిషన్ రెడ్డి వరంగల్ తూర్పు
    KISHAN REDDY: బాటసింగారం వెళ్తుండగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  బీజేపీ

    బీజేపీ

    ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న మొదటి రాజు రాముడు: జీ20 బుక్‌లెట్స్‌లో కేంద్రం  జీ20 సదస్సు
    Sanatan Dharma row:ఉదయనిధి స్టాలిన్‌పై 'జెనోసైడ్' అంటూ ట్వీట్.. అమిత్ మాల్వియాపై ఎఫ్‌ఐఆర్ సనాతన ధర్మం
    'అవినీతి నుండి దృష్టి మరల్చడానికే నా వ్యాఖ్యలను ఆయుధంగా మార్చుకున్నారు': సనాతన వివాదంపై ఉదయనిధి స్టాలిన్   ఉదయనిధి స్టాలిన్
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కమిటీలను ఏర్పాటు చేయనున్న బీజేపీ తెలంగాణ

    తెలంగాణ

    అక్టోబర్ 1న తెలంగాణకు ప్రధాని మోదీ.. రూ.21,500కోట్ల విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపన  నరేంద్ర మోదీ
    తెలంగాణ: ప్రధాని మోదీ పర్యటన వేళ.. బీజేపీ- బీఆర్ఎస్ పోస్టర్ వార్  నరేంద్ర మోదీ
    Telangana : బీఆర్ఎస్కు షాక్.. హస్తం గూటికి చేరనున్న ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్
    మహబూబ్‌నగర్ సభలో మోదీ వరాలు.. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటన  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025