NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mumbai's First Underground Metro Line: ప్రధాని మోదీ ప్రారంభించనున్న ముంబై తొలి అండర్‌ గ్రౌండ్‌ మెట్రో.. ప్రత్యేకతలివే
    తదుపరి వార్తా కథనం
    Mumbai's First Underground Metro Line: ప్రధాని మోదీ ప్రారంభించనున్న ముంబై తొలి అండర్‌ గ్రౌండ్‌ మెట్రో.. ప్రత్యేకతలివే
    ప్రధాని మోదీ ప్రారంభించనున్న ముంబై తొలి అండర్‌ గ్రౌండ్‌ మెట్రో.. ప్రత్యేకతలివే

    Mumbai's First Underground Metro Line: ప్రధాని మోదీ ప్రారంభించనున్న ముంబై తొలి అండర్‌ గ్రౌండ్‌ మెట్రో.. ప్రత్యేకతలివే

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 25, 2024
    01:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో ముంబై పర్యటనకు వెళ్లి అక్కడ పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు.

    అందులో ముఖ్యంగా ముంబైలోని తొలి భూగర్భ మెట్రో ప్రాజెక్ట్ - మెట్రో త్రీ ప్రాజెక్ట్ ప్రారంభం జరగనుంది.

    ఇది ఆక్వా లైన్ మొదటి దశలో భాగం. ఆరే కాలనీ నుండి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) వరకు 12 కిలోమీటర్ల మార్గాన్ని విస్తరించనున్నారు.

    మీడియాకు వచ్చిన సమాచారం ప్రకారం, ప్రధాని మోదీ థానే క్రీక్ వంతెనలోని ఒక భాగం, అలాగే ముంబై నుండి నాగ్‌పూర్‌కు వెళ్ళే సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే చివరి దశ ప్రాజెక్టులను కూడా ప్రారంభించనున్నారు.

    వివరాలు 

    రోజుకి సుమారు 2,500 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం

    అదనంగా, థానే రింగ్ మెట్రో ప్రాజెక్టుకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

    ఈ మెట్రో విస్తరణలో 10 కొత్త స్టేషన్లు ఉండబోతున్నాయి. మొత్తం కారిడార్ పొడవు 33.5 కిలోమీటర్లుగా ఉండనుంది.

    ఈ ప్రాజెక్టు పూర్తవ్వడానికి 2025 మార్చి వరకూ సమయం పట్టవచ్చని అంచనా. ఈ మార్గంలో మెట్రో ప్రారంభమైతే, రోజుకి సుమారు 2,500 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంది.

    అలాగే, ఈ మెట్రో ద్వారా దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలకు చేరుకోవడం సులభం అవుతుంది.

    ఆక్వా లైన్ దక్షిణ ముంబై, మధ్య పశ్చిమ ప్రాంతాలను కలుపుతుందనీ, నారిమన్ పాయింట్, ముంబై సెంట్రల్, వర్లీ, దాదర్ ప్రాంతాల నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా చేరుకోవచ్చని సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముంబై
    నరేంద్ర మోదీ

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ముంబై

    IPL-Cricket-Chennai: వారి వల్లే గెలిచాం...చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్
    Adam Gilchrist- Hardik Pandya: హార్థిక్ పాండ్యా పూర్థి స్థాయి ఫిట్ నెస్ తో కనిపించలేదు: ఆడమ్ గిల్ క్రిస్ట్ ఐపీఎల్
    Mumbai : సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన నిందితులు గుజరాత్‌లో అరెస్ట్  సల్మాన్ ఖాన్
    Studen Suspend from Tiss: దేశ వ్యతిరేక చర్యలతో టిస్ క్యాంపస్ నుంచి పరిశోధక విద్యార్థి సస్పెండ్ హైదరాబాద్

    నరేంద్ర మోదీ

    Narendra Modi: పారాలింపిక్స్‌లో దేశాన్ని గర్వపడేలా చేశారు : మోదీ  పారిస్ ఒలింపిక్స్
    Huge funds: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయింపు  కేంద్ర కేబినెట్
    PM Modi: బ్రూనై, సింగపూర్‌కు పర్యటనకు ప్రధాని మోదీ.. భారత ప్రధాని మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే! సింగపూర్
    PM Modi: బ్రూనైతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం: మోదీ  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025