NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / KTR: 'మోదీజీ ఈ మూడు హామీలను మరిచారా?'.. ప్రధాని పర్యటనపై కేటీఆర్ కౌంటర్
    తదుపరి వార్తా కథనం
    KTR: 'మోదీజీ ఈ మూడు హామీలను మరిచారా?'.. ప్రధాని పర్యటనపై కేటీఆర్ కౌంటర్
    మోదీజీ ఈ మూడు హామీలను మరిచారా.. ప్రధాని పర్యటనపై కేటీఆర్ కౌంటర్

    KTR: 'మోదీజీ ఈ మూడు హామీలను మరిచారా?'.. ప్రధాని పర్యటనపై కేటీఆర్ కౌంటర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 03, 2023
    12:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ నిజమాబాద్‌లో ఇవాళ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీకి కొన్ని ప్రశ్నలను సంధించారు.

    కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు..?.. మా బయ్యారం ఉక్క కర్మాగారం నిర్మించేదెప్పుడు..?.. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెప్పుడని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించాడు.

    ఈ మూడు విభజన హామీలకు దిక్కేదని, ఇంకా ఎంతకాల ఈ అబద్దాల జాతర అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

    గుజరాత్‌ను గుండెల్లో పెట్టుకొని తెలంగాణ గుండెల్లో గునపాలా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

    మరోవైపు లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీఐఆర్ ను ఆంగం చేశారని, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదాను తుంగలో తొక్కారని మండిపడ్డారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కేటీఆర్ ట్వీట్

    ప్రధాని @narendramodi గారు...
    మా మూడు ప్రధాన హామీల సంగతేంటి...???

    1. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు ?

    2. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు ?

    3. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు ?

    మూడురోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నరు…..మరి.. ఆ…

    — KTR (@KTRBRS) October 3, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    నరేంద్ర మోదీ

    కెనడా ప్రధానితో మోదీ ద్వైపాక్షిక సమావేశం.. ఖలిస్థానీ తీవ్రవాదంపై ఆందోళన  కెనడా
    భారత్‌కు సౌదీ అత్యంత వ్యూహాత్మక భాగస్మామి: ద్వైపాక్షిక భేటీలో ప్రధాని మోదీ  సౌదీ అరేబియా
    రష్యా వాహన తయారీదారులకు పుతిన్ మేక్ ఇన్ ఇండియా ఉదాహరణ వ్లాదిమిర్ పుతిన్
    జీ20 సదస్సులో విధులు నిర్వహించిన పోలీసులతో ప్రధాని మోడీ డిన్నర్  జీ20 సదస్సు

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు తెలంగాణ
    హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అమెజాన్‌
    తెలంగాణ అసెంబ్లీ: ప్రభుత్వంపై అక్బరుద్దీన్ విమర్శలు, మంత్రి కేటీఆర్ కౌంటర్ తెలంగాణ
    కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025