NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జమ్మూకాశ్మీర్‌లో తొలిసారిగా బయటపడిన లిథియం నిల్వలు
    జమ్మూకాశ్మీర్‌లో తొలిసారిగా బయటపడిన లిథియం నిల్వలు
    భారతదేశం

    జమ్మూకాశ్మీర్‌లో తొలిసారిగా బయటపడిన లిథియం నిల్వలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    February 10, 2023 | 12:29 pm 1 నిమి చదవండి
    జమ్మూకాశ్మీర్‌లో తొలిసారిగా బయటపడిన లిథియం నిల్వలు
    జమ్మూకాశ్మీర్‌లో బయపడిన లిథియం నిల్వలు

    దేశంలో తొలిసారిగా జమ్మూకాశ్మీర్‌లో లిథియం నిల్వలు లభించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. జమ్మూ మరియు కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. లిథియం నాన్-ఫెర్రర్ మెటర్, సెల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీల్లో లిథియంను విరివిగా ఉపయోగించనున్నారు. జమ్మూకాశ్మీర్ లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో ఈ నిల్వలు ఉన్నట్లు గనుల మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో ప్రకటించింది. 62వ సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు సమావేశంలో గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ 16 జియోలాజికల్ నివేదికలు, వినతిపత్రాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేశారు.

    లిథియం నిల్వలు లభించడం ఇదే తొలిసారి

    దేశంలో లిథియం నిల్వలు కనుగొనడం ఇదే తొలిసారి అని భరద్వాజ్ అన్నారు. మొబైల్, EV బ్యాటరీలలో ఉపయోగించే క్లిష్టమైన లిథియం సాయంతో, మైనింగ్ రంగంలో JK చరిత్ర సృష్టించిందని శర్మ చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ సమయంలో లిథియం నిల్వలు బయటపడటం ప్రభుత్వాలకు ఎంతో మేలు చేయనుంది. లిథియం, గోల్డ్‌తో సహా 51 మినరల్ బ్లాక్‌లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించినట్టు గనుల శాఖ వెల్లడించింది

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    జమ్ముకశ్మీర్
    ప్రపంచం

    జమ్ముకశ్మీర్

    అఫ్ఘానిస్థాన్, పాలస్తీనా కంటే అధ్వానంగా కశ్మీర్: ముఫ్తీ మెహబూబా ముఫ్తీ
    'కాశ్మీరీ పండిట్లను లెఫ్టినెంట్ గవర్నర్ 'బిచ్చగాళ్లు' అంటున్నారు', మోదీకి రాసిన లేఖలో రాహుల్ రాహుల్ గాంధీ
    జమ్ముకశ్మీర్‌లో జోషిమఠ్ తరహా పరిస్థితులు, రోజురోజుకు కుంగిపోతున్న 'దోడా' ప్రాంతం ఉత్తరాఖండ్
    నేడు శ్రీనగర్‌లో 'భారత్ జోడో యాత్ర' ముగింపు వేడుక, 21 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం రాహుల్ గాంధీ

    ప్రపంచం

    క్వార్టర్స్‌కు చేరుకున్న వింబుల్డన్ ఛాంపియన్ రిబాకినా టెన్నిస్
    ఫైనల్‌కు దూసుకెళ్లిన రియల్ మాడ్రిడ్ ఫుట్ బాల్
    దోహా, దుబాయి లీగ్ నుండి తప్పుకున్న ఒన్స్ జబీర్ టెన్నిస్
    డ్రాగా ముగిసిన ముంచెస్టర్ యునైటెడ్, లీడ్స్ యునైటెడ్ మ్యాచ్ ఫుట్ బాల్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023