NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జమ్ముకశ్మీర్‌లో జోషిమఠ్ తరహా పరిస్థితులు, రోజురోజుకు కుంగిపోతున్న 'దోడా' ప్రాంతం
    తదుపరి వార్తా కథనం
    జమ్ముకశ్మీర్‌లో జోషిమఠ్ తరహా పరిస్థితులు, రోజురోజుకు కుంగిపోతున్న 'దోడా' ప్రాంతం
    జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో రోజురోజుకు కుంగిపోతున్న భూమి

    జమ్ముకశ్మీర్‌లో జోషిమఠ్ తరహా పరిస్థితులు, రోజురోజుకు కుంగిపోతున్న 'దోడా' ప్రాంతం

    వ్రాసిన వారు Stalin
    Feb 03, 2023
    04:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్, కర్ణప్రయాగ్‌లో భూమి కుంగిపోయి ఇళ్లకు పగుళ్లు ఎలా ఏర్పడ్డాయో, అలాంటి పరిస్థితులే తాజాగా జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో నెలకొన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు భయాందోళకు గురవుతున్నాయి.

    ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా ఆరు భవనాలకు పగుళ్లు వచ్చాయని, భూములు మునగడం, కుంగిపోవడం వంటి సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అధికారులు తెలిపారు.

    దోడా జిల్లాలో డిసెంబర్‌లో ఒక ఇంట్లో పగుళ్లు వచ్చినట్లు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అథర్ అమీన్ జర్గర్ పేర్కొన్నారు. తాజాగా ఆరు భవనాలకు క్రాక్‌లు వచ్చినట్లు గుర్తించామని, ఇప్పుడు అవి పెరిగినట్లు అమీన్ జర్గర్ వెల్లడించారు.

    దోడా

    సురక్షిత ప్రాంతాలకు 20 కుటుంబాల తరలింపు

    ఈ ప్రాంతం క్రమంగా మునిగిపోతోందని, ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తోందని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అథర్ అమీన్ జర్గర్ పేర్కొన్నారు.

    దోడా జిల్లాలోని థాత్రి మున్సిపాలిటీలోని నయీ బస్తీ ప్రాంతంలో ఇళ్లు పగుళ్లు ఏర్పడి, భూమి కుంగిపోవడం వల్ల 20 కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు మారాయి.

    మానవ నిర్మాణాల వల్ల భుమి స్థానభ్రంశం చెంది, ఈ ప్రాంతంలో భూమి రోజురోజుకు కుంగిపోతోంది.

    స్థానిక పరిపాలన అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి స్థానికులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

    నిపుణుల బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించి, సురక్షితం కాదని ప్రకటించిన తర్వాత ప్రభావిత ప్రాంతంలోని ప్రజలను శిబిరాలకు తరలిస్తున్నారని అమీన్ జర్గర్ చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్
    ఉత్తరాఖండ్
    భూమి

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    జమ్ముకశ్మీర్

    ఆ ఇళ్లే లక్ష్యంగా.. జమ్ముకశ్మీర్‌లోని 17 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు భారతదేశం
    2022లో ఎన్ని వందలమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే? భారతదేశం
    రాజౌరిలో మరో పేలుడు.. చిన్నారి మృతి.. 24గంటల్లోనే రెండో ఘటన భారతదేశం
    సినిమా హాళ్లలోకి బయటి తినుబండారాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు సుప్రీంకోర్టు

    ఉత్తరాఖండ్

    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు భారతదేశం
    జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి ఇస్రో

    భూమి

    భూమికి దగ్గరగా వస్తున్న వస్తున్న 50,000 సంవత్సరాల తోకచుక్క నాసా
    2022లో అంతరిక్షంలో మూడు ప్రమాదాలను నివారించిన ISS నాసా
    30 సంవత్సరాల తర్వాత నిలిచిపోయిన నాసా జియోటైల్ మిషన్ నాసా
    ఫిబ్రవరి 2023లో వచ్చే స్నో మూన్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం చంద్రుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025