NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Samajwadi Party: యూపీలో 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ 
    తదుపరి వార్తా కథనం
    Samajwadi Party: యూపీలో 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ 
    Samajwadi Party: యూపీలో 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ

    Samajwadi Party: యూపీలో 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ 

    వ్రాసిన వారు Stalin
    Jan 30, 2024
    06:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లో లోక్‌సభ(Lok Sabha) ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.

    మొదటి జాబితాలో 16మంది అభ్యర్థుల పేర్లను ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.

    తొలి జాబితాలో అఖిలేష్ కుటుంబానికి చెందిన డింపుల్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, అక్షయ్ యాదవ్ వంటి పెద్ద నేతలకు సీట్లు ప్రకటించారు.

    అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుంచి బరిలోకి దిగుతున్నారు

    సీట్ల పంపకంపై ఇండియా కూటమితో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ తొలి జాబితాను విడుదల చేయడం గమనార్హం.

    యూపీలో ఇప్పటి వరకు బీజేపీతో పాటు ఏ పార్టీకి కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. ఎవరూ ఊహించని విధంగా ఎస్పీ తొలి జాబితాను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపర్చింది.

    యూపీ

    యూపీలో 60 స్థానాల్లో ఎస్పీ పోటీ

    ఉత్తర్‌ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆర్ఎల్‌డీ, ఎస్పీ చేతుల కలిపాయి.

    యూపీలోని 80 స్థానాలకు గానూ 60 స్థానాల్లో పోటీ చేయాలని ఎస్పీ నిర్ణయించింది. జయంత్ చౌదరికి చెందిన ఆర్‌ఎల్‌డీకి ఏడు సీట్లు ఇచ్చారు.

    కాంగ్రెస్‌కు 11 సీట్లు ఇస్తామని అఖిలేష్ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అఖిలేష్ ప్రకటించిన సీట్లపై కాంగ్రెస్ ఇంత వరకు స్పందించలేదు.

    ఈ క్రమంలో ఎస్పీ, కాంగ్రెస్ పొత్తుపై గందరగోళం నెలకొంది. రెండు పార్టీల మధ్య అంతర్గత చర్చలు జరిగాయని కొందరు అంటున్నారు.

    కాంగ్రెస్ అనుమతితోనే అఖిలేష్ అభ్యర్థులను ప్రకటించినట్లు చెబుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 62, బీఎస్పీ 10, ఎస్పీ 5, అప్నాదళ్ రెండు సీట్లు గెలుచుకుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    తొలి జాబితా ఇదే.. 

    pic.twitter.com/IHwA5ENmYP

    — Samajwadi Party (@samajwadiparty) January 30, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సమాజ్‌వాదీ పార్టీ/ ఎస్పీ
    ఉత్తర్‌ప్రదేశ్
    లోక్‌సభ
    ఎన్నికలు

    తాజా

    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా

    సమాజ్‌వాదీ పార్టీ/ ఎస్పీ

    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం బీబీసీ
    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ యోగి ఆదిత్యనాథ్
    రూ.20 లక్షల లంచం అడిగిన ఐపీఎస్; వీడియో షేర్ చేసిన అఖిలేష్ యాదవ్ ఉత్తర్‌ప్రదేశ్
    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ సుప్రీంకోర్టు

    ఉత్తర్‌ప్రదేశ్

    Woman Gang Rape: దోపిడీ సమయంలో సిగరెట్‌తో కాల్చి.. మహిళపై సామూహిక అత్యాచారం అత్యాచారం
    Uttar Pradesh: అత్యాచారం కేసులో బాధితురాలుగా ఉన్న యువతిని నరికి చంపిన నిందితులు అత్యాచారం
    Uttarpradesh: చత్ పూజ నుండి తిరిగి వస్తుండగా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం అత్యాచారం
    UttarPradesh: కూరగాయల మండిలో భారీ అగ్నిప్రమాదం  భారతదేశం

    లోక్‌సభ

    లోక్‌సభలో బీజేపీ ఎంపీ అసభ్యకర పదజాలం.. షోకాజ్ నోటీస్ ఇచ్చిన స్పీకర్‌  బీజేపీ
    TMC ఎంపీ మహువా మొయిత్రాపై ఆరోపణలు.. ఎథిక్స్ కమిటీ పరిశీలనకు పంపించిన స్పీకర్ ఓంబిర్లా  ఓం బిర్లా
    టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా లంచాల ఆరోపణల వెనుక ఉన్నది మాజీ సన్నిహితుడేనా? ఓం బిర్లా
    Mahua Moitra: బీజేపీ ఎంపీ,సుప్రీంకోర్టు న్యాయవాదిపై పరువు నష్టం దావా వేసిన మహువా మొయిత్రా  భారతదేశం

    ఎన్నికలు

    న్యూజిలాండ్ ఎన్నికల్లో నేషనల్ పార్టీ విజయం.. తదుపరి ప్రధానిగా 'లక్సన్'  న్యూజిలాండ్
    తెలంగాణలోని ఆ 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్: ఈసీ  తెలంగాణ
    Congress Crowdfunding: 2024 సార్వత్రిక ఎన్నికల నిధులకోసం 'క్రౌడ్ ఫండింగ్'పై కాంగ్రెస్ ఫోకస్  కాంగ్రెస్
    NOTA: 'నోటా' అంటే ఏమిటి? ఎప్పుడు అమల్లోకి వచ్చింది? నోటాకు ఎక్కు ఓట్లు వస్తే ఎన్నికలు రద్దవుతాయా?  ఓటు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025