NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం
    కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం

    కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం

    వ్రాసిన వారు Stalin
    Jan 27, 2023
    04:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పేరుతో తన పాద యాత్రకు శ్రీకారం చుట్టారు.

    శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో గల శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, 4000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారు. 400రోజలు పాటు ఈ పాదయాత్ర సాగనుంది. కుప్పుంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది.

    రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు కుప్పం చేరుకొని పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. లోకేశ్ మామ, సినీనటుడు బాలకృష్ణతో పాటు, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తొలిరోజు పాదయాత్రలో పాల్గొన్నారు.

    పాదయాత్ర

    లోకేశ్ వెంట 400మంది వాలంటీర్లు

    లోకేశ్ పాదయత్ర కోసం టీడీపీ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర 400 రోజలు జరగనున్న నేపథ్యంలో అన్ని రోజులు ఆయన వెంట 400మంది వాలంటీర్లు ఉండేలా టీడీపీ ఏర్పాట్లు చేసింది.

    రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పట్ల నిబద్ధతతో పని చేసే కార్యకర్తలను వాలంటీర్లుగా చంద్రబాబు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వాలంటీర్ల కోసం ప్రత్యేక వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. లోకేశ్ బస చేసే ప్రాంతాల్లో వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా జర్మన్ షడ్లను ఏర్పాటు చేస్తారు. మంచాలను అందుబాటులో ఉంచుతారు. అక్కడే భోజన వసతిని కల్పిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చంద్రబాబు నాయుడు
    తెలుగునాట రాజకీయ నవోదయం: సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40ఏళ్లు భారతదేశం
    రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు చంద్రబాబు నాయుడు

    చంద్రబాబు నాయుడు

    ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు భారతదేశం
    గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జైశంకర్ భేటీ భారతదేశం
    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! వై.ఎస్.జగన్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025