NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం
    భారతదేశం

    కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం

    కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 27, 2023, 04:01 pm 1 నిమి చదవండి
    కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం
    కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం

    తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పేరుతో తన పాద యాత్రకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో గల శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, 4000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారు. 400రోజలు పాటు ఈ పాదయాత్ర సాగనుంది. కుప్పుంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు కుప్పం చేరుకొని పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. లోకేశ్ మామ, సినీనటుడు బాలకృష్ణతో పాటు, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తొలిరోజు పాదయాత్రలో పాల్గొన్నారు.

    లోకేశ్ వెంట 400మంది వాలంటీర్లు

    లోకేశ్ పాదయత్ర కోసం టీడీపీ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర 400 రోజలు జరగనున్న నేపథ్యంలో అన్ని రోజులు ఆయన వెంట 400మంది వాలంటీర్లు ఉండేలా టీడీపీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పట్ల నిబద్ధతతో పని చేసే కార్యకర్తలను వాలంటీర్లుగా చంద్రబాబు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వాలంటీర్ల కోసం ప్రత్యేక వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. లోకేశ్ బస చేసే ప్రాంతాల్లో వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా జర్మన్ షడ్లను ఏర్పాటు చేస్తారు. మంచాలను అందుబాటులో ఉంచుతారు. అక్కడే భోజన వసతిని కల్పిస్తారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    చంద్రబాబు నాయుడు
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    తాజా

    7.5% వడ్డీ లభించే మహిళా సమ్మాన్ పొదుపు పథకం బడ్జెట్ 2023
    భవిష్యత్తులో అంగారక గ్రహంపై 'కాంక్రీట్' లాగా ఉపయోగపడనున్న బంగాళదుంపలు గ్రహం
    ఉద్యోగుల తొలగింపులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఫ్లిప్ కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫ్లిప్ కార్ట్
    రిజర్వేషన్ల కోసం ఆందోళన; యడ్యూరప్ప ఇల్లు, కార్యాలయంపై రాళ్ల దాడి కర్ణాటక

    చంద్రబాబు నాయుడు

    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస నారా లోకేశ్
    ఫోన్ ట్యాపింగ్‌: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    పాదయాత్రలో లోకేశ్‌ ప్రచార వాహనం సీజ్, టీడీపీ శ్రేణుల నిరసన తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా? ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం; ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూత; సీఎం కేసీఆర్ సంతాపం తెలంగాణ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023