NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Madhya Pradesh: 4వ తరగతి విద్యార్థుల మధ్య భారీ గొడవ.. కంపాస్‌తో 108 సార్లు పొడిచిన స్టూడెంట్ 
    తదుపరి వార్తా కథనం
    Madhya Pradesh: 4వ తరగతి విద్యార్థుల మధ్య భారీ గొడవ.. కంపాస్‌తో 108 సార్లు పొడిచిన స్టూడెంట్ 
    Madhya Pradesh: 4వ తరగతి విద్యార్థుల మధ్య భారీ గొడవ.. కంపాస్‌తో 108 సార్లు పొడిచిన స్టూడెంట్

    Madhya Pradesh: 4వ తరగతి విద్యార్థుల మధ్య భారీ గొడవ.. కంపాస్‌తో 108 సార్లు పొడిచిన స్టూడెంట్ 

    వ్రాసిన వారు Stalin
    Nov 27, 2023
    06:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న 4వ తరగతి విద్యార్థుల మధ్య గొడవ జరిగిన ఘటన సంచలనం సృష్టించింది.

    ముగ్గురు విద్యార్థులు తమ క్లాస్‌మేట్‌ను కంపాస్‌లోని రౌండర్ (దిక్సూచి)తో 108 సార్లు పొడిచారు.

    అయినా వారి కోపం చల్లారకపోవడంతో అతన్ని తీవ్రంగా కొట్టారు. ఈ విషయం బాధిత విద్యార్థి తండ్రికి తెలియడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    ఈ ఘటన ఇండోర్ నగరంలోని ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గరిమ విద్యా వివాహ్ స్కూల్ పరిధిలో జరిగింది.

    గేమ్

    క్లాస్ రూమ్‌లోనే గొడవ

    4వ తరగతి ఎప్పుడూ విద్యార్థులతో కిక్కిరిసి ఉంటుంది. అయితే సోమవారం క్లాస్ టీచర్ రాలేదు.

    ఇదిలా ఉండగా.. క్లాస్‌ రూమ్‌లోని ముగ్గురు విద్యార్థులు తమ సహవిద్యార్థితో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో ముగ్గురు రౌండర్ కంపాస్‌తో దాడి చేశారు. దాదాపు 108సార్లు పొడిచారు.

    అయితే బాధిత విద్యార్థి స్కూలు ముగించుకుని ఇంటికి వెళ్లాడు.జరిగిన మొత్తం విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు.

    కుటుంబ సభ్యులు మరుసటి రోజు పాఠశాలకు వెళ్లి విషయంపై ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు.

    దీంతో ఆందోళనకు గురైన చిన్నారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    విద్యార్థులు

    తాజా

    AM Ratnam : ఖుషి నుండి హరిహర వీరమల్లు వరకూ.. పవన్ కళ్యాణ్‌తో ప్రయాణం చాలా గొప్పది : ఏఎం రత్నం  హరిహర వీరమల్లు
    Puja Khedkar: మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ పూజా ఖేద్కర్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు  పూజా ఖేద్కర్‌
    Kumki Elephants: ఏపీకి ఐదు కుంకీ ఏనుగులు.. వాటి పేర్లు ఇవే.. పవన్ కళ్యాణ్
    Dilraju : సినిమాల్లోకి రావాలా? దిల్ రాజు డ్రీమ్స్ మీ కోసం వేచిచూస్తోంది! దిల్ రాజు

    మధ్యప్రదేశ్

    మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై 50శాతం కమీషన్ ఆరోపణలు; ప్రియాంక గాంధీపై కేసు నమోదు ప్రియాంక గాంధీ
    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం బీజేపీ
    మధ్యప్రదేశ్‌‌లో ఘోరం..7 ఏళ్లు జెైలుకు వెళ్లినా బుద్ధిరాలేదు, ఈసారి దళిత బాలికపై రేప్ భారతదేశం
    మధ్యప్రదేశ్‌‌లో అమానుషం.. నిరసన తెలిపిన మహిళను జుట్టి పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు విద్యుత్

    విద్యార్థులు

    క్లాస్‌రూమ్‌లో ఫోన్ తీసుకున్నందుకు ఉపాధ్యాయుడిపై హైస్కూల్ విద్యార్థిని పెప్పర్ స్ప్రే  అమెరికా
    ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్; ఈ ఏడాది నుంచే అమలు ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంలో రాగి జావ, మిల్లెట్స్‌తో లంచ్ తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ స్కూల్, కాలేజీల్లో చదివే విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025