NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maharashtra: మహారాష్ట్రలో పడవ ప్రమాదం.. ఒకరు మృతి.. ఐదుగురు గల్లంతు
    తదుపరి వార్తా కథనం
    Maharashtra: మహారాష్ట్రలో పడవ ప్రమాదం.. ఒకరు మృతి.. ఐదుగురు గల్లంతు
    Maharashtra: మహారాష్ట్రలో పడవ ప్రమాదం.. ఒకరు మృతి.. ఐదుగురు గల్లంతు

    Maharashtra: మహారాష్ట్రలో పడవ ప్రమాదం.. ఒకరు మృతి.. ఐదుగురు గల్లంతు

    వ్రాసిన వారు Stalin
    Jan 23, 2024
    03:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    Boat overturns in Maharashtra: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఘోర ప్రమాదం జరిగింది.

    పడవ బోల్తా పడి ఒక మహిళ మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు.

    చమోర్షి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చమోర్షిలోని ఘన్‌పూర్ ఘాట్ సమీపంలోని వనగంగా నదిలో మిర్చి కోసేందుకు ఏడుగురు మహిళలు బోటుపై వెళ్తుండగా అది బోల్తా పడింది.

    పడవ నడిపే వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మహిళలు మునిగిపోయారు.

    ఒక మహిళను రక్షించగా, మరో మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఈతగాళ్ల సహాయంతో రెస్క్యూ టీం గల్లంతైన మహిళల కోసం గాలిస్తోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రమాదంలో ఒకరు సురక్షితం

    Seven feared dead as boat overturns in Maharashtra's Gadchiroli, one rescued.#Maharashtra pic.twitter.com/dRhrSmSBKm

    — Newspeddlers (@thenewspeddlers) January 23, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    తాజా వార్తలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    మహారాష్ట్ర

    భర్త చేతిలో హత్యకు గురైన బీజేపీ నాయకురాలు: మృతదేహం కోసం పోలీసుల గాలింపు  బీజేపీ
    Maharashtra: ఆస్పత్రిలో ఘోరం.. 24 గంటల్లో 18 మంది మృతి ముంబై
    ముంబై: చికెన్‌ కర్రీలో చచ్చిన ఎలుక.. హడలెత్తిన కస్టమర్.. పోలీసులకు ఫిర్యాదు  ముంబై
    కొన్ని నెలలు ఉల్లిపాయలు తినడం మానేయండి: ఉల్లి ధరల పెరుగులపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు  భారతదేశం

    తాజా వార్తలు

    Amit Shah: భారత్-మయన్మార్ సరిహద్దులో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం: అమిత్ షా  అమిత్ షా
    ECI: జమిలి ఎన్నికలు నిర్వహిస్తే రూ.10వేల కోట్లు అవసరం అవుతాయ్: ఎన్నికల సంఘం  జమిలి ఎన్నికలు
    Maruti Suzuki: మారుతి సుజుకీ కార్ల ధరలు పెరిగాయ్.. ఈ మోడల్‌పై ఏకంగా రూ. 50వేలు..  మారుతి సుజుకీ
    BJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 4 నుంచి 'గావో చలో అభియాన్'  బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025