NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కొన్ని నెలలు ఉల్లిపాయలు తినడం మానేయండి: ఉల్లి ధరల పెరుగులపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు 
    తదుపరి వార్తా కథనం
    కొన్ని నెలలు ఉల్లిపాయలు తినడం మానేయండి: ఉల్లి ధరల పెరుగులపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు 
    రెండు నెలలు ఉల్లిపాయలు తినడం మానేయండి అంటున్న మంత్రి దాదా భూసే

    కొన్ని నెలలు ఉల్లిపాయలు తినడం మానేయండి: ఉల్లి ధరల పెరుగులపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 22, 2023
    06:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉల్లి ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

    ఉల్లి కొనలేని వాళ్ళు రెండు నెలల పాటు తినడం మానేయాలని అన్నారు. రూ.10లక్షల రూపాయల విలువైన కారు కొనేవాళ్ళు ఉల్లి ధర 10, 20ఎక్కువైనా కొనగలరని స్పష్టం చేశారు.

    ఒకవేళ ఉల్లిపాయను కొనలేని వాళ్ళు రెండు నుండి నాలుగు నెలల పాటు ఉల్లిపాయ తినడం మనేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

    ఉల్లి ఎగుమతులపై 40శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 19వ తేదీన వచ్చిన ఈ నోటిఫికేషన్ పై ఉల్లి వ్యాపారులు నిరసన తెలియజేస్తున్నారు.

    Details

    డిసెంబర్ 31వరకు అమల్లో ఉండనున్న పన్ను పెంపు నిర్ణయం 

    కొన్నిసార్లు ఉల్లి ధర క్వింటాల్ కు 200రూపాయలు ఉంటుందని, మరికొన్ని సార్లు 2వేల రూపాయలు ఉంటుందని భూసే అన్నారు.

    ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉల్లి ఎగుమతులపై 40శాతం పన్ను విధిస్తూ ఆగస్టు 19వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది.

    ఈ పన్ను విధింపు నిర్ణయం 2023 డిసెంబర్ 31వ తేదీ వరకు ఉండనుంది. ఆ తర్వాత ఏం జరగనుందనేది తెలియదు.

    ఉల్లి ఎగుమతులపై పన్ను విధించడాన్ని ఉల్లి వ్యవసాయ దారులు, వ్యాపారవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో నిరసనలు చేస్తున్నారు.

    నిరసనలకు కౌంటర్‌గా మహారాష్ట్ర మంత్రి దాదా పై వ్యాఖ్యలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    భారతదేశం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    మహారాష్ట్ర

    తీవ్రంగా మారుతున్న బిపోర్‌జాయ్ తుపాను; అరేబియాలో ఎగిసిపడుతున్న రాకాసి అలలు  తుపాను
    బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్; ముగ్గురు మృతి; 67 రైళ్లు రద్దు తుపాను
    నాగ‌పూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మహారాష్ట్ర యువతి ప్రపంచ రికార్డ్; 127గంటల పాటు డ్యాన్స్  తాజా వార్తలు

    భారతదేశం

    ఫ్రాన్స్ నుంచి ప్రధాని మోదీ ఫోన్.. దిల్లీ వరదలపై అమిత్ షాతో సమీక్ష దిల్లీ
    ఫ్రాన్స్ ఎన్ఆర్ఐలకు మోదీ గుడ్ న్యూస్.. త్వరలోనే ఈఫిల్‌ టవర్ నుంచి యూపీఐ సేవలు  ఫ్రాన్స్
    సీమాహైదర్ లవ్ స్టోరీలో ఇండియన్ పోలీసులకు బెదిరింపులు.. రంగంలోకి ముంబై పోలీస్ పాకిస్థాన్
    Modi France Tour: మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో ఫ్రాన్స్ కీలక భాగస్వామి: ప్రధాని మోదీ ఫ్రాన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025