NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ghaziabad: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని 4 రోజులు ఇంట్లో ఉంచి.. 
    తదుపరి వార్తా కథనం
    Ghaziabad: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని 4 రోజులు ఇంట్లో ఉంచి.. 
    Ghaziabad: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని 4 రోజులు ఇంట్లో ఉంచి..

    Ghaziabad: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని 4 రోజులు ఇంట్లో ఉంచి.. 

    వ్రాసిన వారు Stalin
    Mar 03, 2024
    05:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. 55 ఏళ్ల భరత్‌సింగ్‌ తన భార్యను చంపి, ఆపై మృతదేహాన్ని ఇంట్లో 4 రోజుల పాటు ఉంచాడు.

    ఇంటి నుంచి దుర్వాసన రావడంతో భర్తే తన భార్యను హత్య చేసినట్లు ఇరుగుపొరుగు వారికి చెప్పడం గమనార్హం.

    ఈ క్రమంలో చుట్టుపక్కల వాళ్లు పోలీసులు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని 51 ఏళ్ల సునీత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

    ఘజియాబాద్‌లోని ఓ కాలనీలో భరత్‌సింగ్‌- సునీత దంపతులు కొంతకాలంగా నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు.

    ఇద్దరి మధ్య గొడవ జరిగిన సందర్భంలో భార్యభర్తలను హత్య చేసినట్లు భరత్ సింగ్ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     ఘజియాబాద్‌లో దారుణ హత్య

    Ghaziabad: Man kills wife, locks himself up in house with body for 3 days

    Read: https://t.co/dJoYRk1QMA pic.twitter.com/2jyv5UzqkU

    — The Times Of India (@timesofindia) March 3, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    తాజా వార్తలు
    హత్య

    తాజా

    Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ లక్ష రూపాయలకు తులం బంగారం బంగారం
    Vijay Mallya: అరెస్టు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. భారత్‌ను వీడా: విజయ్‌ మాల్యా విజయ్ మాల్యా
    Covid 19: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 5,364 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు.. 55 మరణాలు కరోనా కొత్త కేసులు
    USA: హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశం నిలిపివేత.. ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫెడరల్‌ కోర్టు ..  అమెరికా

    ఉత్తర్‌ప్రదేశ్

    Uttar Pradesh: కాన్పూర్‌లో అగ్గిపెట్టెతో ఆడుకుంటూ.. నాలుగు కుక్కపిల్లలను కాల్చిన మైనర్ బాలురు  భారతదేశం
    Leopard Attack : తొమ్మిదేళ్ల బాలికను చంపేసిన చిరుతపులి చిరుతపులి
    Gyanvapi Case: జ్ఞాన్‌వాపి మసీదు కేసు.. ముస్లింల పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు  జ్ఞానవాపి మసీదు
    Air India: : అయోధ్యకి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.. ఎప్పటి నుంచంటే? ఎయిర్ ఇండియా

    తాజా వార్తలు

    Patanjali: 'పతంజలి' ప్రకటనలపై సుప్రీంకోర్టు నిషేధం  సుప్రీంకోర్టు
    Lok Sabha Election: దిల్లీ, హర్యానా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన ఆప్  ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    Rajya Sabha Polls: యూపీ, హిమాచల్‌లో క్రాస్ ఓటింగ్ భయాలు.. ఉత్కంఠభరితంగా రాజ్యసభ పోలింగ్  రాజ్యసభ
    ఫిబ్రవరి 28న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    హత్య

    West Bengal : పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న హత్య రాజకీయాలు.. టీఎంసీ నేత సహా మరొకరి హత్య  పశ్చిమ బెంగాల్
    Uttar Pradesh: అత్యాచారం కేసులో బాధితురాలుగా ఉన్న యువతిని నరికి చంపిన నిందితులు ఉత్తర్‌ప్రదేశ్
    Ap Palnadu Murders : ఆంధ్రప్రదేశ్ పల్నాడులో ఘోరం.. కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్
    Delhi Crime : రూ.350 కోసం అతి దారుణ హత్య.. నిందితుడి పైశాచికత్వం దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025