NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తెలంగాణలో ఎన్‌ఐసీకి ధరణి పోర్టల్ నిర్వహణ.. ప్రభుత్వం అధికారిక ప్రకటన 
    తదుపరి వార్తా కథనం
    Telangana: తెలంగాణలో ఎన్‌ఐసీకి ధరణి పోర్టల్ నిర్వహణ.. ప్రభుత్వం అధికారిక ప్రకటన 
    తెలంగాణలో ఎన్‌ఐసీకి ధరణి పోర్టల్ నిర్వహణ.. ప్రభుత్వం అధికారిక ప్రకటన

    Telangana: తెలంగాణలో ఎన్‌ఐసీకి ధరణి పోర్టల్ నిర్వహణ.. ప్రభుత్వం అధికారిక ప్రకటన 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 22, 2024
    12:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ నిర్వహణను ఎన్‌ఐసీ (National Informatics Centre)కి అప్పగించినట్లు ధ్రువీకరించింది.

    ఈ మేరకు మూడేళ్ల నిర్వహణ కోసం ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్పష్టం చేసింది.

    కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌ఐసీతో ఒప్పందం కుదుర్చడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

    ఈ ఒప్పందంలో, నిర్వహణ పనితీరు బాగుంటే మరో రెండేళ్ల పాటు పొడిగించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది.

    ఈ నిర్ణయం ద్వారా ధరణి పోర్టల్‌ మరింత సమర్థవంతంగా, వేగవంతంగా పని చేయడానికి అవకాశం కల్పించనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ప్రభుత్వం

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    తెలంగాణ

    Teegala Krishna Reddy: తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామం.. టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే  చంద్రబాబు నాయుడు
    Telangana: ఏడాదిలో 321 కంపెనీలు.. 25,277 మందికి ఉద్యోగావకాశాలు రేవంత్ రెడ్డి
    Telangana: తెలంగాణ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం.. గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా రేవంత్ రెడ్డి
    Telangana: మహిళా సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమం.. తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం రేవంత్ రెడ్డి

    ప్రభుత్వం

    తెలంగాణ బడిపిల్లలకు సీఎం అల్పాహారం కానుక.. అక్టోబర్ 24 నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ తెలంగాణ
    నేటి నుంచి సర్కార్ బడి విద్యార్థులకు ఉచిత అల్పాహారం.. మెనూ వివరాలు ఇవే తెలంగాణ
    మణిపూర్‌లో మళ్లీ హింసాత్మకం.. మరో 6 రోజుల పాటు ఇంటర్నెట్ నిషేధం  మణిపూర్
    Diwali Holiday in Andhra Pradesh: దీపావళి సెలవు మారింది.. ఈసారి వరుసగా 3 రోజుల హాలీడేస్..! దీపావళి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025