NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలో కొత్తగా 1,500పైగా కరోనా కేసులు; 146రోజుల గరిష్ఠానికి వైరస్ బాధితులు
    తదుపరి వార్తా కథనం
    దేశంలో కొత్తగా 1,500పైగా కరోనా కేసులు; 146రోజుల గరిష్ఠానికి వైరస్ బాధితులు
    దేశంలో కొత్తగా 1,500పైగా కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

    దేశంలో కొత్తగా 1,500పైగా కరోనా కేసులు; 146రోజుల గరిష్ఠానికి వైరస్ బాధితులు

    వ్రాసిన వారు Stalin
    Mar 25, 2023
    11:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో గత 24గంటల్లో 1,500పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 146 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

    దేశంలో కొత్త కేసులు 1,590 నమోదు కాగా, గత 24 గంటల్లో 910 రికవరీలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

    దేశంలో యాక్టివ్ కేసులు 8,601 ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

    దేశంలో కరోనాతో తాజాగా ఆరుగురు మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త మరణాలతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 5,30,824కి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది.

    కరోనా

    జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.79 శాతం

    తాజాగా మరణించిన ఆరుగురిలో మహారాష్ట్ర నుంచి ముగ్గురు, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌ నుంచి ఒక్కరు చొప్పున మరణించినట్లు కేంద్రం పేర్కొంది.

    అదే సమయంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.33 శాతంగా నమోదు కాగా, వారంవారీగా 1.23 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

    దేశంలో ఇప్పటికి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,47,02,257కి పెరిగింది. ఇందులో ప్రస్తుతం క్రియాశీల కేసులు 0.02 శాతంగా ఉన్నాయి.

    జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.79 శాతంగా నమోదైంది. రికవరీలు 4,41,62,832కి పెరిగినట్లు కేంద్రం డేటా చెబుతోంది. కరోనా మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.

    ఇప్పటివరకు దేశంలో 220.65 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌లను అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోవిడ్
    భారతదేశం
    కరోనా కొత్త మార్గదర్శకాలు

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    కోవిడ్

    ఈ చైనా సింగర్ చాలా క్రేజీ.. న్యూఇయర్ కోసం కరోనా అంటించుకుందట.. అంతర్జాతీయం
    'పండగల వేళ జాగ్రత్తలు అవసరం'.. పార్లమెంట్‌లో రాష్ట్రాలకు మంత్రి కీలక సూచనలు భారతదేశం
    'బూస్టర్‌ డోస్‌ త్వరగా తీసుకోండి'.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరిక భారతదేశం
    భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం.. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందంటే ? భారతదేశం

    భారతదేశం

    దేశంలో 4నెలల గరిష్ఠానికి కరోనా కేసులు; కేంద్రం ఆందోళన కోవిడ్
    UIDAI జారీ చేసే వివిధ రకాల ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్
    PHL: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌కు హ్యాండ్‌బాల్ ఆసియా ఫెడరేషన్ మద్దతు ప్రపంచం
    ముఖేష్ అంబానీపై అభిమానానికి 5 కారణాలు చెప్పిన RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా ముకేష్ అంబానీ

    కరోనా కొత్త మార్గదర్శకాలు

    జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం మన్‌సుఖ్ మాండవీయ
    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి దక్షిణ కొరియా
    ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా చైనా
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ పశ్చిమ బెంగాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025