ధర్మేంద్ర ప్రధాన్: వార్తలు
Debendra Pradhan: కేంద్ర మాజీ మంత్రి దేబేంద్ర ప్రధాన్ కన్నుమూత.. ప్రధాని మోదీ నివాళి
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Hindi language row: ప్రధానిమోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ.. స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
కేంద్ర ప్రభుత్వం ఎటువంటి భాషను బలవంతంగా రుద్దడం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.
CBSE Exams: సీబీఎస్ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు!
విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) గుడ్న్యూస్ చెప్పింది. ఇకపై విద్యార్థులు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు రాయొచ్చని సీబీఎస్ఈ నిర్ణయించింది.
NTA: వచ్చే ఏడాది నుంచి ఎన్టీఏ రిక్రూట్మెంట్ పరీక్షలను నిర్వహించదు: కేంద్ర మంత్రి
కేంద్రం రిక్రూట్మెంట్, ప్రవేశ పరీక్షలు నిర్వహణపై నిర్ణయాలు తీసుకున్నది.
NEET: పరిమిత సంఖ్యలో విద్యార్థులపై ప్రభావం.. అందుకే రద్దు లేదన్నధర్మేంద్ర ప్రధాన్
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ NEET అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నప్పటికీ రద్దు చేయకూడదని నిర్ణయించుకుంది.
Dharmendra Pradhan: నీట్ పరీక్షలో అవకతవకలపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి
నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
Board exams: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
టెన్త్, ఇంటర్( 10th, 12th board exams) బోర్డు పరీక్షలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ కీలక చర్యలు తీసుకుంటోంది.
కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఏడాదికి రెండు బోర్డ్ ఎగ్జామ్స్
దేశంలో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.
డీమ్డ్ విశ్వవిద్యాలయం హోదాకు నయా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్
ఎడ్యూకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, డీమ్డ్ విశ్వవిద్యాలయం హోదా పొందేందుకు కేంద్రం కొత్త నిబంధనలను రూపొందించింది.
బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
బీజేపీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్ కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను, కో-ఇన్ఛార్జ్గా బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలైని అధిష్టానం నియమించింది.