NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Board exams: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు 
    తదుపరి వార్తా కథనం
    Board exams: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు 
    Board exams: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు

    Board exams: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు 

    వ్రాసిన వారు Stalin
    Feb 20, 2024
    01:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టెన్త్, ఇంటర్( 10th, 12th board exams) బోర్డు పరీక్షలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ కీలక చర్యలు తీసుకుంటోంది.

    వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అంటే 2025-26నుంచి విద్యార్థులకు సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.

    ఛత్తీస్‌గఢ్‌లో PM SHRI(ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని ప్రారంభించిన తర్వాత.. ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు.

    విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం అనేది కొత్త జాతీయ విద్యా విధానం(NEP-2020) లక్ష్యాలలో ఒకటి.

    కొత్త జాతీయ విద్యా విధానానికి అనుగూనంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

    విద్యార్థులు రెండుసార్లు బోర్డు పరీక్షలు రాయడం వల్ల.. రెండింటిలో వారి ఉత్తమ స్కోరును ఎంచుకునే అవకాశం ఉంటుంది.

    పరీక్షలు

    బోర్డు పరీక్షలపై గతేడాదే కేంద్రం ప్రకటన

    కొత్త కరికులం ఫ్రేమ్‌వర్క్(ఎన్‌సీఎఫ్) ప్రకారం విద్యార్థులకు తగిన సమయం, మంచి పనితీరును కనబరచడానికి కనీసం రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహిస్తామని గత ఏడాది ఆగస్టులో విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

    విద్యార్థులను ఒత్తిడి లేకుండా ఉంచడం, నాణ్యమైన విద్యతో వారిని సుసంపన్నం చేయడం, భవిష్యత్తు కోసం వారిని సిద్ధం చేసే ప్రధాన ఉద్దేశంతో కేంద్రం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు ధర్మేంద్ర పేర్కొన్నారు.

    2047నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాన్ని సృష్టించడం కోసం విద్యావిధానంలోకి సంస్కరణలు దోహదపడుతాని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    2036 ఒలింపిక్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇస్తుందని, నాలుగేళ్లలో జరగనున్న ఈ ఈవెంట్‌లో దేశానికి 10 శాతం పతకాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అథ్లెట్ల నుంచే రావాలని ఆశిస్తున్నానని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ధర్మేంద్ర ప్రధాన్
    విద్యా శాఖ మంత్రి
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ధర్మేంద్ర ప్రధాన్

    బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కర్ణాటక
    డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హోదాకు నయా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కేంద్రమంత్రి
    కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఏడాదికి రెండు బోర్డ్ ఎగ్జామ్స్  విద్యా శాఖ మంత్రి

    విద్యా శాఖ మంత్రి

    ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా బడ్జెట్ 2023
    10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు విద్యార్థులు
    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స ఆంధ్రప్రదేశ్
    ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం భారతదేశం

    తాజా వార్తలు

    Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ సీఎం, అతని కుమారుడు! మధ్యప్రదేశ్
    Yashasvi Jaiswal: ఇంగ్లండ్‌పై యశస్వీ జైస్వాల్ సూపర్ సంచరీ  యశస్వీ జైస్వాల్
    Nitish Kumar: 'ఇండియా' కూటమి కథ ముగిసింది: నితీష్ కుమార్‌ సంచలన కామెంట్స్  నితీష్ కుమార్
    ECI: సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఈసీ  ఎన్నికల సంఘం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025