NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బిపోర్‌జాయ్ తుపాను బీభత్సం; ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై ఎఫెక్ట్ 
    తదుపరి వార్తా కథనం
    బిపోర్‌జాయ్ తుపాను బీభత్సం; ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై ఎఫెక్ట్ 
    బిపోర్‌జాయ్ తుపాను బీభత్సం; ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై ఎఫెక్ట్

    బిపోర్‌జాయ్ తుపాను బీభత్సం; ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై ఎఫెక్ట్ 

    వ్రాసిన వారు Stalin
    Jun 12, 2023
    12:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అరేబియా సముద్రంలో బిపోర్‌జాయ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ముంబైలోని విమాన కార్యకలాపాలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దెబ్బతిన్నాయి.

    బిపోర్‌జాయ్ తుపాను అతి తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో భారీ వర్షం, ఈదురు గాలులు ముంబైని అతలాకుతలం చేస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక విమానాలు రద్దు చేయబడ్డాయి. మరికొన్ని ఆలస్యమయ్యాయి.

    వందలాది మంది ప్రయాణికులు తమ విమానాల కోసం గంటల తరబడి నిరీక్షించడంతో ముంబై విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

    భారీగా వీస్తున్న ఈదురు గాలుల కారణంగా ముంబై విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్ కూడా కష్టమైపోయింది. దీంతో కొన్ని విమానాలను ల్యాండింగ్‌ కోసం ఇతర ఎయిర్ పోర్టులకు తరలించారు.

    ముంబై

    రన్‌వే తాత్కాలికంగా మూసివేత

    ప్రతికూల వాతావరణం వల్ల రన్‌వే తాత్కాలికంగా మూసివేసినట్లు, ఫలితంగా ముంబై నుంచి నడిచే కొన్ని విమానాలు ఆలస్యం అవుతాయని ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది.

    ముంబై విమానాశ్రయంలో రన్‌వే 09/27 తాత్కాలికంగా మూసివేసినట్లు ఎయిర్ ఇండియా చెప్పింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది.

    అంతరాయాలను తగ్గించడానికి అన్ని ప్రయత్నాలను చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది.

    పరిస్థితులను నియంత్రించలేనందు వల్లే విమాన వేళల్లో మార్పులు చేయాల్సి వస్తోందని అని ఇండిగో ఎయిర్‌లైన్ ఒక ప్రయాణికుడికి ప్రతిస్పందిస్తూ ట్వీట్ చేసింది.

    కోస్తా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలకు ఐఎండీ ఉరుములతో కూడిన హెచ్చరిక జారీ చేసింది. బిపోర్‌జాయ్ తుపాను గురువారం గుజరాత్, పాకిస్థాన్ తీరాలను తాకనుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఇండిగో ఎయిర్‌లైన్ ట్వీట్

    Sir, we can surely understand the agony as flight delays are equally troublesome for us. It is only under extremely uncontrollable situations we're compelled to make such changes in the schedule. We look forward to your kind understanding. ~Kiran

    — IndiGo (@IndiGo6E) June 12, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఎయిర్ ఇండియా ట్వీట్

    IMPORTANT INFORMATION:

    Inclement weather conditions and the temporary closure of Runway 09/27 at the Mumbai airport, in addition to other consequential factors beyond our control have resulted in delays and cancellation of some of our flights. We regret the inconvenience caused…

    — Air India (@airindia) June 11, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తుపాను
    ముంబై
    మహారాష్ట్ర
    తాజా వార్తలు

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    తుపాను

    సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు! నాసా
    రైతన్నలకు పిడిగులాంటి వార్త; ముంచుకొస్తున్న 'మోచా' తుపాను  ఇండియా లేటెస్ట్ న్యూస్
    ఏపీ, తెలంగాణకు తుపాను ఎఫెక్ట్; మరో నాలుగు రోజులపాటు వానలు తాజా వార్తలు
    మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు తాజా వార్తలు

    ముంబై

    విస్తారా విమానంలో ఇటాలియన్ ప్రయాణికురాలి బీభత్సం, మద్యం మత్తులో అర్ధనగ్న ప్రదర్శన విమానం
    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ ఎన్ఐఏ
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ నితిన్ గడ్కరీ
    జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టేవేత సుప్రీంకోర్టు

    మహారాష్ట్ర

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి రోడ్డు ప్రమాదం
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి గోవా
    Pune: పిల్లలు పుట్టడం లేదని శ్మశానంలో మహిళతో ఎముకలపొడి తినిపించిన అత్తమామలు భారతదేశం

    తాజా వార్తలు

    మణిపూర్‌లో హింసను అరికట్టాలని అమిత్ షా ఇంటి ఎదుట 'కుకీ' తెగ మహిళల నిరసన  మణిపూర్
    పాక్ ఆర్థిక తిప్పలు; న్యూయార్క్‌లోని రూజ్‌వెల్ట్ హోటల్‌ ను లీజుకిచ్చిన దాయాది దేశం  పాకిస్థాన్
    మెరుగైన బోధనకోసం మూడు AI ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్‌ను ఆవిష్కరించిన బైజూస్  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    5 శాతం మంది ఉద్యోగులకు తొలగించిన రెడ్డిట్  ఉద్యోగుల తొలగింపు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025