NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ముంబైలో జీకా కలకలం.. 79 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్
    తదుపరి వార్తా కథనం
    ముంబైలో జీకా కలకలం.. 79 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్
    ముంబైలో జీకా కలకలం.. 79 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్

    ముంబైలో జీకా కలకలం.. 79 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 24, 2023
    07:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జీకా వైరస్‌ దేశంలో మరోసారి కలకలం సృష్టించింది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి జికా వైరస్‌ బారిన పడ్డారు. ఈ మేరకు వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వైరస్ పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

    ముంబై చెంబూర్‌ సమీపంలోని ఎం-వెస్ట్‌ వార్డులో ఉంటున్న 79 ఏళ్ల వృద్ధుడికి జికా వైరస్‌ సోకింది. జులై 19 నుంచి జ్వరం, ముక్కు మూసుకుపోవడం, దగ్గుతో పాటు పలు లక్షణాలు బయటపడ్డాయి. ఏడిస్ దోమలతో జీకా వ్యాప్తి చెందుతోంది.

    మరోవైపు జికాకు నిర్ధిష్టంగా ఎలాంటి చికిత్స లేదు.ఈ క్రమంలో ఓ ప్రైవేట్ వైద్యుడి వద్ద బాధితుడు చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకున్నాడని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) ప్రకటించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ముంబైలో మొదటి కేసు

    1st Zika Virus Positive Case Mumbai Me Aaya Saamne At Chembur, BMC Health Official Ne Confirm Kiya

    Read Full News: https://t.co/azfpEBLvTF#bmc #Chembur #dailynews #Mumbai #mumbainews #Positive #zikavirus pic.twitter.com/Q5vCm57xWm

    — Gallinews.com (@gallinews) August 24, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    ముంబై

    తాజా

    EPFO: ELI పథకం కోసం ఈపీఎఫ్‌వో UAN యాక్టివేషన్‌ గడువు పెంపు ఈపీఎఫ్ఓ
    Tesla: టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి టెస్లా
    AI in 2030: ఏఐ రాక‌తో 2030 నాటికి కొలువులు క‌నుమ‌రుగు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    stock market: స్వల్పనష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  స్టాక్ మార్కెట్

    మహారాష్ట్ర

    బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్; ముగ్గురు మృతి; 67 రైళ్లు రద్దు తుపాను
    నాగ‌పూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మహారాష్ట్ర యువతి ప్రపంచ రికార్డ్; 127గంటల పాటు డ్యాన్స్  తాజా వార్తలు
    వర్షాల జడలేక, ప్రాజక్టుల్లో తగ్గుతున్న నీటి నిల్వలు  వర్షాకాలం

    ముంబై

     2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ  టెక్నాలజీ
    మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా  భారతదేశం
    26/11 దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు గ్రీన్ సిగ్నల్  అమెరికా
    వందేభారత్ వచ్చేస్తోంది! ఇక ముంబై నుంచి గోవాకు 7 గంటల 50 నిమిషాల్లోనే వెళ్లొచ్చు  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025