LOADING...
ముస్లిం విద్యార్థితో హిందూ విద్యార్థిని చెప్పుతో కొట్టమన్నటీచర్ 
ముస్లిం విద్యార్థితో హిందూ విద్యార్థిని చెప్పుతో కొట్టమన్నటీచర్

ముస్లిం విద్యార్థితో హిందూ విద్యార్థిని చెప్పుతో కొట్టమన్నటీచర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 29, 2023
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ ముజఫర్‌నగర్‌లోని ఒక పాఠశాల ఘోరం జరిగింది. తరగతిలో హిందూ విద్యార్థిని చెప్పుతో కొట్టమని ముస్లిం విద్యార్థిని ఓ ఉపాధ్యాయురాలు ఆదేశించింది. ఈ సంఘటన సెప్టెంబర్ 26న జరిగింది. 5వ తరగతి విద్యార్థిని ఉపాధ్యాయురాలు కొన్ని ప్రశ్నలు అడిగింది. ఉపాధ్యాయురాలి ప్రశ్నకు బాలుడు సమాధానం చెప్పలేక పోవడంతో, ఆమె తోటి ముస్లిం విద్యార్థితో బాలుడిని చెప్పుతో కొట్టమని ఆదేశించింది. హిందూ విద్యార్థి మనోవేదనకు గురై ఇంటికే పరిమితం కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అతని తండ్రి ఉపాధ్యాయురాలిపై ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు సెప్టెంబర్ 27 న కేసు నమోదు చేశారు. విచారణ తరువాత,పోలీసులు సెప్టెంబర్ 28 న ఉపాధ్యాయురాలుని అరెస్టు చేశారు. పాఠశాల అధికారులు ఆమెను విధుల నుండి సస్పెండ్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముస్లిం విద్యార్థితో హిందూ విద్యార్థిని చెప్పుతో కొట్టమన్నటీచర్