NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ముస్లిం విద్యార్థితో హిందూ విద్యార్థిని చెప్పుతో కొట్టమన్నటీచర్ 
    తదుపరి వార్తా కథనం
    ముస్లిం విద్యార్థితో హిందూ విద్యార్థిని చెప్పుతో కొట్టమన్నటీచర్ 
    ముస్లిం విద్యార్థితో హిందూ విద్యార్థిని చెప్పుతో కొట్టమన్నటీచర్

    ముస్లిం విద్యార్థితో హిందూ విద్యార్థిని చెప్పుతో కొట్టమన్నటీచర్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 29, 2023
    11:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్ ముజఫర్‌నగర్‌లోని ఒక పాఠశాల ఘోరం జరిగింది. తరగతిలో హిందూ విద్యార్థిని చెప్పుతో కొట్టమని ముస్లిం విద్యార్థిని ఓ ఉపాధ్యాయురాలు ఆదేశించింది.

    ఈ సంఘటన సెప్టెంబర్ 26న జరిగింది. 5వ తరగతి విద్యార్థిని ఉపాధ్యాయురాలు కొన్ని ప్రశ్నలు అడిగింది.

    ఉపాధ్యాయురాలి ప్రశ్నకు బాలుడు సమాధానం చెప్పలేక పోవడంతో, ఆమె తోటి ముస్లిం విద్యార్థితో బాలుడిని చెప్పుతో కొట్టమని ఆదేశించింది.

    హిందూ విద్యార్థి మనోవేదనకు గురై ఇంటికే పరిమితం కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

    అతని తండ్రి ఉపాధ్యాయురాలిపై ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు సెప్టెంబర్ 27 న కేసు నమోదు చేశారు.

    విచారణ తరువాత,పోలీసులు సెప్టెంబర్ 28 న ఉపాధ్యాయురాలుని అరెస్టు చేశారు. పాఠశాల అధికారులు ఆమెను విధుల నుండి సస్పెండ్ చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ముస్లిం విద్యార్థితో హిందూ విద్యార్థిని చెప్పుతో కొట్టమన్నటీచర్ 

    A muslim teacher Shaista asked muslim student Md Adi to slap a Hindu student Manav Tyagi for not answering a question in a school in Sambhal, UP.

    Will the Islamist gang of LKFC @zoo_bear now outrage ? Liberals? Has it “shocked the conscience” of the Supreme Court? pic.twitter.com/XNUnPGqiFY

    — BALA (@erbmjha) September 29, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    China: CPECని ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించడానికి కాబూల్‌తో చైనా, పాకిస్తాన్ ఒప్పందం  చైనా
    Jayam Ravi : విడాకుల కేసులో కొత్త మలుపు.. రూ.40 లక్షలు భరణం కోరిన జయం రవి భార్య టాలీవుడ్
    Kailash Manasarovar Yatra: ఐదు సంవత్సరాల విరామం అనంతరం.. 720 మందితో మళ్లీ ప్రారంభం కానున్న కైలాస మానస సరోవర యాత్ర  ఉత్తరాఖండ్
    Hyderabad Rains: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ వాతావరణ శాఖ

    ఉత్తర్‌ప్రదేశ్

    జ్ఞానవాపి మసీదు కేసులో హైకోర్టు కీలక తీర్పు.. శాస్త్రీయ సర్వే కొనసాగించాలని ఆదేశాలు జారీ జ్ఞానవాపి మసీదు
    బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు రెండేళ్ల జైలుశిక్ష; అనర్హత వేటు పడే అవకాశం బీజేపీ
    Ayodhya: అయోధ్యలో రామమందిరం కోసం 400కిలోల తాళం తయారు చేసిన వృద్ధ దంపతులు  అయోధ్య
    జ్ఞాన్‌వాపి మసీదులో 'తహ్ఖానా' సర్వేపై సర్వత్రా ఉత్కఠ  జ్ఞానవాపి మసీదు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025