NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / NEET PG 2025: వచ్చే ఏడాది జూన్‌ 15న నీట్‌ పీజీ
    తదుపరి వార్తా కథనం
    NEET PG 2025: వచ్చే ఏడాది జూన్‌ 15న నీట్‌ పీజీ
    వచ్చే ఏడాది జూన్‌ 15న నీట్‌ పీజీ

    NEET PG 2025: వచ్చే ఏడాది జూన్‌ 15న నీట్‌ పీజీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 12, 2024
    12:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నీట్ పీజీ-2025 పరీక్షను వచ్చే ఏడాది జూన్ 15న నిర్వహించనున్నట్లు నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రకటించింది.

    ఈ పరీక్షకు హాజరుకావాలనుకునే అభ్యర్థులు జులై 31, 2025 నాటికి ఇంటర్న్‌షిప్‌ను పూర్తిచేయాలి.

    దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 52,000 పీజీ సీట్ల కోసం సుమారు 2 లక్షల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు పోటీపడుతున్నారు.

    అలాగే, ర్యాగింగ్ నివారణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, 2021లో జారీ చేసిన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జాతీయ వైద్య మండలి వైద్య కళాశాలలకు ఆదేశాలు జారీచేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నీట్ పరీక్ష విధానం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నీట్ పరీక్ష విధానం

    NEET: రెండంచెల్లో నీట్‌!.. రాధాకృష్ణన్‌ కమిటీ కీలక సిఫారసులు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025