NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / New Criminal Laws: జూలై 1 నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలు 
    తదుపరి వార్తా కథనం
    New Criminal Laws: జూలై 1 నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలు 
    New Criminal Laws: జూలై 1 నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలు

    New Criminal Laws: జూలై 1 నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలు 

    వ్రాసిన వారు Stalin
    Feb 24, 2024
    03:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

    ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్రం ఇటీవల మూడు కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చింది.

    మూడు కొత్త క్రిమినల్ జస్టిస్ బిల్లులను డిసెంబర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో ఈ మూడు కొత్త బిల్లులు చట్టాలుగా మారాయి.

    కొత్త మూడు చట్టాలకు ఇండియన్ జ్యుడీషియల్ కోడ్, ఇండియన్ సివిల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పేర్లు పెట్టారు.

    క్రిమినల్

    బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ఇక చెల్లు

    ప్రస్తుతం బ్రిటీష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలే అమలవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో నేర న్యాయ వ్యవస్థను మార్చడమే లక్ష్యంగా మూడు చట్టాలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

    కొత్త చట్టాలు అమల్లోకి వస్తే.. 'దేశద్రోహం' నేరం రద్దు అవుతుంది. అయితే దాని స్థానంలో రాష్ట్రంపై నేరాలకు పాల్పడే కొత్త సెక్షన్‌ను తీసుకొచ్చారు.

    ఈ కొత్త చట్టం ప్రకారం.. మూకదాడి లేదా కులం లేదా సంఘం పేరుతో హత్య చేస్తే సమూహంలోని ప్రతి సభ్యునికి జీవిత ఖైదు విధించబడుతుంది.

    ఇలా అనేక కొత్త క్రిమినల్ నిబంధనలను నూతన చట్టాల్లో కేంద్రం ప్రభుత్వం చేర్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    న్యాయ శాఖ మంత్రి
    తాజా వార్తలు
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    న్యాయ శాఖ మంత్రి

    సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు; ప్రమాణ స్వీకారం చేయించిన సీజేఐ సుప్రీంకోర్టు
    2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    'దేశ ప్రజలకే వదిలేయండి'; స్వలింగ వివాహంపై కిరణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్ కిరెణ్ రిజిజు
    న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు; నెతన్యాహు ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇజ్రాయెల్

    తాజా వార్తలు

    Mayawati: ఎన్నికల తర్వాతే పొత్తులు గురించి ఆలోచిస్తాం.. ఇప్పుడు ఒంటరిగానే: మాయావతి  మాయావతి
    TSPSC: 563 పోస్టుల భర్తీకి గ్రూప్-I నోటిఫికేషన్ విడుదల  టీఎస్పీఎస్సీ
    Farmers Protest: రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. రేపు మళ్లీ 'చలో దిల్లీ' మార్చ్  దిల్లీ
    Houthi Missile Strikes: ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన హౌతీలు.. నౌకను వదిలి వెళ్లిన సిబ్బంది  హౌతీ రెబెల్స్

    కేంద్ర ప్రభుత్వం

    చైనా,పాకిస్థాన్‌లతో వ్యాపారంపై భారత్ ఆంక్షలు.. తమకు తెలియకుండా ఎలాంటి వాణిజ్యం చేయకూడదని రాష్ట్రాలకు ఆదేశాలు  భారతదేశం
    ఆకలి సూచిక : పాకిస్తాన్ కంటే దిగువ స్థానంలో భారత్.. సూచీ విధాన లోపమే కారణమంటున్న కేంద్రం  ఆహారం
    Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్.. ఎంతంటే? దీపావళి
    7దేశాల్లో బాస్మతీయేతర బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతి  ఎగుమతి సుంకం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025