NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP : ఏపీలో కొత్త నిబంధన.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అర్హులే
    తదుపరి వార్తా కథనం
    AP : ఏపీలో కొత్త నిబంధన.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అర్హులే
    ఏపీలో కొత్త నిబంధన.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అర్హులే

    AP : ఏపీలో కొత్త నిబంధన.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అర్హులే

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 18, 2024
    04:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలను మారుస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

    ఇకపై పిల్లల సంఖ్య ఎంత ఉన్నా, పట్టణ స్థాయి ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులుగా ప్రకటించింది.

    జనాభా వృద్ధి రేటు పెంపుదలతో సంబంధించి, మున్సిపల్ శాసనాల సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు 2024లో అమలులోకి రానుంది.

    ఈ బిల్లును మంత్రి నారాయణ సభలో ప్రతిపాదించారు. ఆయన మాటల్లో జనాభా వృద్ధి రేటు పెంపుదలలో భాగంగానే చట్టంలో మార్పులు తీసుకువచ్చామని స్పష్టం చేశారు.

    Details

      చట్ట సవరణలో నూతన సవరణలు 

    శాసనమండలి ఆమోదం పొందిన తరువాత, జీవో జారీ చేయగానే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని మంత్రి తెలిపారు.

    గతంలో ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్న వారు పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులేకుండా ఉండేవారు.

    తాజాగా ప్రస్తుతం తీసుకున్న ఈ చట్ట సవరణతో ఈ నిబంధనలో మార్పులు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ఇండియా

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    ఆంధ్రప్రదేశ్

    Chandrababu: 'ఉచిత గ్యాస్ సిలిండర్' పథకం ప్రారంభం..  టీ చేసిన సీఎం  చంద్రబాబు నాయుడు
    IMD : నవంబర్‌లో చలి తక్కువే.. వాతావరణ శాఖ నివేదిక వాతావరణ శాఖ
    Nara Lokesh: ముగిసిన నారా లోకేశ్ అమెరికా పర్యటన.. 100 కంపెనీలతో కీలక చర్చలు నారా లోకేశ్
    Chandra Babu: విశాఖ-అమరావతి మార్గంలో వేగవంతమైన మార్పులు : చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు

    ఇండియా

    Nagarjunasagar: 20 గేట్ల ద్వారా నాగార్జునసాగర్ నుండి భారీగా నీరు విడుదల నాగార్జునసాగర్
    Diwali: దీపావళికి 14,086 బస్సులు.. ప్రయాణికుల కోసం ప్రత్యేక సేవలు! దీపావళి
    Kaleshwaram Project: కాళేశ్వరం కేసు.. ఇంజినీర్లపై రేపటి నుంచి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కొనసాగింపు  కాళేశ్వరం ప్రాజెక్టు
    Pannun murder plot: 'పన్నూ హత్య కేసు'పై అమెరికా స్పందన.. బాధ్యులను గుర్తించండి అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025