NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Odisha: రాజ్ భవన్ అధికారిని కొట్టిన ఒడిశా గవర్నర్ కొడుకు ..
    తదుపరి వార్తా కథనం
    Odisha: రాజ్ భవన్ అధికారిని కొట్టిన ఒడిశా గవర్నర్ కొడుకు ..
    Odisha: రాజ్ భవన్ అధికారిని కొట్టిన ఒడిశా గవర్నర్ కొడుకు

    Odisha: రాజ్ భవన్ అధికారిని కొట్టిన ఒడిశా గవర్నర్ కొడుకు ..

    వ్రాసిన వారు Stalin
    Jul 13, 2024
    11:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల తర్వాత ఇప్పుడు ఒడిశాలోని రాజ్ భవన్ వివాదాల్లో చిక్కుకుంది.

    ఒడిశా గవర్నర్ కుమారుడిపై చిత్రహింసల ఆరోపణలు వచ్చాయి.

    గవర్నర్ రఘుబర్ దాస్ కుమారుడు లలిత్ కుమార్ పై రాజ్‌భవన్‌లోని ఓ అధికారి తీవ్ర ఆరోపణలు చేశారు.

    పూరీ రైల్వే స్టేషన్‌ నుంచి తీసుకెళ్లేందుకు లగ్జరీ కార్లను పంపలేదని దాడి చేశారని ఆరోపించారు.

    అధికారి బైకుంత్ ప్రధాన్ (47) రాజ్‌భవన్‌లోని గవర్నర్ సెక్రటేరియట్, డొమెస్టిక్ సెక్షన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.

    రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సన్నాహాలను పర్యవేక్షించేందుకుతనను నియమించిన పూరీలోని రాజ్‌భవన్‌ కాంప్లెక్స్‌లో దాస్‌ కుమారుడు లలిత్‌ కుమార్‌తో పాటు మరో ఐదుగురు తనను చెంపదెబ్బ కొట్టారని ఆయన ఆరోపించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా
    గవర్నర్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఒడిశా

    Lisa: AI సృష్టించిన న్యూస్ యాంకర్‌ను పరిచయం చేసిన ఒడిశా న్యూస్ ఛానెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    IMD: ఈ వారం తెలంగాణ,ఏపీతో పాటు ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక  ఐఎండీ
    Naveen Patnaik: నవీన్ పట్నాయక్ రికార్డు; దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో నేతగా ఘతన  నవీన్ పట్నాయక్
    ఒడిశాలో జపాన్ మియాజాకి రకాన్ని సాగు చేస్తున్న టీచర్.. కిలో మామిడి రూ.3 లక్షలు  జపాన్

    గవర్నర్

    ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు ఆంధ్రప్రదేశ్
    పెండింగ్ బిల్లులు‌ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం తమిళసై సౌందరరాజన్
    'దిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర'; తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్ తమిళసై సౌందరరాజన్
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్-2023 సమావేశాలు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025