NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Odisha: కాలీఫ్లవర్ దొంగిలించిందని తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టిన కొడుకు 
    తదుపరి వార్తా కథనం
    Odisha: కాలీఫ్లవర్ దొంగిలించిందని తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టిన కొడుకు 
    Odisha: కాలీఫ్లవర్ దొంగిలించిందని తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టిన కొడుకు

    Odisha: కాలీఫ్లవర్ దొంగిలించిందని తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టిన కొడుకు 

    వ్రాసిన వారు Stalin
    Dec 26, 2023
    01:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశా(Odisha)లోని కియోంఝర్ (Keonjhar) జిల్లాలో దారుణం జరిగింది.

    కాలీఫ్లవర్ (Cauliflower) దొంగిలించిందని తన తల్లిని విద్యుత్ స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టాడు ఓ కొడుకు.

    దీంతో పోలీసులు 39 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని సరస్పసి గ్రామానికి చెందిన శతృఘ్న మహంత్‌గా గుర్తించారు.

    వృద్ధురాలు చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిందని కొంతమంది గ్రామస్తులు తమకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు.

    తమ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి చేరుకుని ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారన్నారు.

    ఒడిశా

    వృద్ధురాలిని కొట్టిన వీడియో వైరల్

    మహిళకు ఇద్దరు కుమారులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. పెద్ద కొడుకు కొన్నేళ్ల క్రితం చనిపోయాడు.

    ఆ వృద్ధురాలు తన చిన్న కొడుకుతో జీవిస్తోంది. ప్రభుత్వ రేషన్, ఇతర గ్రామస్తుల దయపై ఆధారపడిన ఆ మహిళ జీవనోపాధికి మరో మార్గం లేదు.

    బాధితురాలికి డబ్బు అవసరం కావడంతో తన కుమారుడి పొలంలోని కాలీఫ్లవర్‌ను పొరుగువారికి విక్రయించింది.

    ఈ విషయం తెలుసుకున్న ఆమె కొడుకు తన 60 ఏళ్ల మహిళను విద్యుత్ స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టాడు.

    ఈ సంఘటన డిసెంబర్ 20వ తేదీన జరిగింది. కొడుకు తన తల్లిని స్తంభానికి కొట్టేసి కొట్టిన వీడియా వైరల్‌గా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఒడిశా

    ఒడిశా రైలు ప్రమాదంలో 237 మంది దుర్మరణం; 900మందికి గాయాలు  రైలు ప్రమాదం
    భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే  రైలు ప్రమాదం
    ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో 18 రైళ్లు తాత్కాలికంగా రద్దు  రైల్వే శాఖ మంత్రి
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  రైలు ప్రమాదం

    తాజా వార్తలు

    Poonch attack: జమ్ముకశ్మీర్‌‌లో ఉగ్రవాదుల వేట.. మొబైల్ ఇంటర్నెట్ సస్పెండ్  జమ్ముకశ్మీర్
    COVID Cases in India: భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజులో 752 మందికి వైరస్  కరోనా కొత్త కేసులు
    Hindu temple: రెచ్చినపోయిన ఖలిస్థానీలు.. హిందూ దేవాలయంపై భారత వ్యతిరేక రాతలు  అమెరికా
    France: 303 మంది భారతీయులతో వెళ్తున్న విమానాన్ని చుట్టుముట్టిన ఫ్రాన్స్.. కారణం ఇదే..  ఫ్రాన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025